NETIDHATHRI

ముత్తారం లో ఘనంగా దుద్దిళ్ల శ్రీను బాబు పుట్టినరోజు వేడుకలు

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండల కేంద్రంలో దుద్దిళ్ళ శ్రీపాద రావు తనయుడు,ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిళ్ళ శ్రీనుబాబు జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి అభిమానులు కోలాహలంగా ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. అనంతరం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,బుక్స్,పెన్నులు,పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ…

Read More

దేవాలయంలో రూ.11 వేల సామగ్రి బహుకరణ.

వరంగల్ / గీసుకొండ,నేటిధాత్రి : గీసుగొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి సహిత శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి దేవాలయంలో స్వామివారిని ఇలవేల్పుగా కొలిచే హైదరాబాద్ నగరానికి చెందిన ఆడెపు శ్రీనివాసరావు అనే రిటైర్డ్ సచివాలయ ఉద్యోగి 11 వేల రూపాయల విలువైన పూజాసామాగ్రి, వాటర్ ఫిల్టర్ ను శనివారం దేవాలయానికి బహుకరించారు. ఆలయపూజారి వేదాంతం నరసింహాచార్యులు,స్థానికులు రామా కుమారస్వామి,బండారు నరేందర్,కర్ణకంటి రాంమూర్తి పాల్గొన్నారు.

Read More

పుట్టినరోజు సందర్భంగా పేద కుటుంబానికి చేయూత

మందమర్రి, నేటిధాత్రి:- పట్టణానికి చెందిన అన్వేష్ సూర్య తన పుట్టినరోజు సందర్భంగా పేద కుటుంబానికి చేయుతనందించి మానవత్వం చాటుకున్నారు. పట్టణానికి చెందిన తడబాయిన అనసూర్య నిరుపేద కుటుంబానికి అన్వేష్ ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు మాట్లాడుతూ, అనసూర్య కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పేద ప్రజలకు సేవ చేయడానికి ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఎల్లప్పుడూ ముందుంటుందని, గతంలో…

Read More

ఎలుకుర్తి హవేళి ఆలయంలో రూ.75 వేల శఠగోపం అందజేత.

# కాంగ్రెస్ జిల్లా నాయకులు అల్లం స్వప్న దేవి బాలకిషోర్ రెడ్డి దంపతులు వరంగల్ / గీసుకొండ,నేటిధాత్రి : వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలి గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కాంగ్రెస్ జిల్లా నాయకులు, ప్రజాసేవకులు అల్లం స్వప్న దేవి బాల కిషోర్ రెడ్డి దంపతులు 75 వేల రూపాయల విలువైన శఠగోపాన్ని ఆలయ అర్చకులు, దేవాలయ కమిటీ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమగాని సౌజన్య…

Read More

కూరగాయల మార్కెట్లో వ్యాపార స్టాల్స్ కేటాయించుటకు దరఖాస్తుల స్వీకరణకు ఆహ్వానం”

పత్రిక ప్రకటన జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ అన్వేష్ వేములవాడ నేటిధాత్రి వేములవాడ పట్టణంలో అత్యాధునిక హంగులతో నిర్మించిన శ్యామగుంట కూరగాయల మార్కెట్లో వ్యాపార స్టాల్స్ కేటాయించడం కోసం అర్హత కలిగిన వ్యాపారుల నుంచి తేదీ 26/02/2024 నుండి 04/03/2024 వరకు దరఖాస్తుల కోసం ఆహ్వానం పలకడం జరిగిందని వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఒక ప్రకటనలో తెలిపారు. స్టాల్స్ దరఖాస్తుల కోసం వ్యాపారులకు విధి వ్యాపార లైసెన్సు ఐడి కార్డు కలిగి ఉండాలని అంతేకాకుండా కూరగాయలు/…

Read More

బ్రాహ్మణపల్లిలో భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి ప్రతిష్టాపన

ముఖ్య అతిథులు: పాడి ఉదయ్ నందన్ రెడ్డి వీణవంక, (కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో శ్రీ భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, సహిత పోచమ్మ దేవతా ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న పాడి ఉదయ్ నందన్ రెడ్డి యుప్ప టీవీ సీఈవో తదనంతరం మహోత్సవానికి RS 25,000/- అక్షరాల ఇరువై ఐదు వేల రూపాయలను విరాళంగా మహోత్సవానికి అందజేశారు. అలాగే బ్రాహ్మణపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గాజుల ప్రసన్న, గ్రామస్తులు,మాజీ ప్రజా ప్రతినిధులు పాడి…

Read More

పటేల్ శ్రీ కృష్ణ ఆశయాలను నెరవేర్చడమే లక్ష్యంగా శ్రీ కృష్ణ యూత్ సభ్యులు కృషి చేస్తారు..*

వి.జగదీశ్వర్ గౌడ్,శ్రీ కృష్ణ యూత్ వ్యవస్థాపకులు,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్. శేరిలింగంపల్లి,నేటి ధాత్రి:- కృష్ణ యూత్ అధ్యక్షులు శ్రీ.అభిషేక్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాయదుర్గం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసి మహిళలకు చీరలు మరియు యువకులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్,సీనియర్ నాయకులు మూల వెంకటేష్ గౌడ్,యువ నాయకులు పట్నం రినీష్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతను మంచి మార్గంలో…

Read More

రైతు మరణానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి

సిఐటియు చండూర్ మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ గౌడ్ నల్లగొండ జిల్లా, నేటి దాత్రి: కనీస మద్దతు ధర చట్టం కోసం ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా పోలీసుల దాడిలో శుభ కరణ్ సింగ్అనే రైతు మరణానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ గౌడ్ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులపై పోలీసుల దాడిని ప్రజాస్వామ్యవాదులు, మేధావులు అన్ని వర్గాల ప్రజలు ముక్కకంఠంతో ఖండించాలనిఆయన అన్నారు.రైతుల సమస్యలను…

Read More

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామనికి చెందిన చింతల జంగయ్య( 35) అనారోగ్యంతో మరణించారు. మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంటయ్య, ఎంపీటీసీ శేఖర్ గౌడ్, ఉప సర్పంచ్ వెంకటయ్య గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్…

Read More

శ్రీ గోవిందరాజుల స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం సనుగుల గ్రామంలోని శ్రీ గోవిందరాజుల స్వామి వారి కల్యాణ మహోత్సవం లో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.. ఇంటి ఇలావేల్పు అయిన శ్రీదేవి భూదేవి సమేత గోవింద రాజుల స్వామీ వారు భక్తుల కోరిన కోర్కెలు తీర్చే వారని అన్నారు.. స్వామి వారి కృప కటాక్షాలు ప్రజలపై ఉంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి…

Read More

పొలాస విద్యార్థుల క్షేత్రస్థాయి పర్యటన

భీమారం, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా భీమారం మండలం పొలంపల్లి గ్రామంలో జగిత్యాల జిల్లా పోలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులు శనివారం రోజు క్షేత్ర సాయి పర్యటన చేపట్టారు. స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గ్రామీణ భాగస్వామ్య విశ్లేషాత్మక తులనం, సామాజిక వనరులు, ప్రిఫరెన్స్ ర్యాకింగ్, సమస్యల చెట్ల కార్యక్రమం తదితర అంశాలపై ముగ్గులతో చిత్రాలు వేసి ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యవసాయ శాస్త్రవేత్త నాగరాజు, శివకృష్ణ పొలాస విద్యార్థులు అక్బర్ ఖాన్, బి. మనోజ్,…

Read More

ఘనంగా సీఎస్ఐ శతసంవత్సర వేడుకలు

పరకాల పట్టణంలో క్రైస్తవుల భారీ ర్యాలీ పరకాల నేటిధాత్రి శనివారం రోజున హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో సిఎస్ఐ సంస్థను స్థాపించి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా శత సంవత్సరాల వేడుకలు పరకాల అంబేద్కర్ సెంటర్ నుండి బస్టాండ్ కూడలి వద్దకు సంఘం క్రైస్తవులు భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది.ఈ ర్యాలీలో కరీంనగర్ అధ్యక్ష మండలం పీటాధిపతులు రెవరెండ్ రూబెన్ మార్క్ బిషప్ పాల్గొని పాటలతో డ్యాన్సులు వేస్తూ సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత…

Read More

హైదర్నగర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద విదులు నిర్వహిస్తున్న కేపీహెచ్బి ట్రాఫిక్ వాలంటీర్ గోపి బేస్

కూకట్పల్లి,ఫిబ్రవరి 24 నేటి దాత్రి ఇంచార్జి కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని 123 డివిజన్లోనిహైదర్నగర్ జాతీయ రహదారి పక్కన ఉన్న రెయిన్బో హాస్పిటల్ ఎదురుగా టాపిక్ సిగ్నల్ పడినప్పుడు అక్కడ విధులు నిర్వ హిస్తున్న కెపిహెచ్బి ట్రాఫిక్ వాలంటీ ర్ గోపి నిత్యం ఉదయం నుండి సాయంత్రం వరకు వాహనదారు లను సిగ్నల్ పడినప్పుడు ఆపు తూ…రోడ్డుకు ఇరువైపులా నగరం నుండి పటాన్చెరు వైపు వెళ్లే బస్సు లు, వాహనాలలో దిగే ప్రయాణికు లు,ఇటు మెట్రోల నుంచి వచ్చే…

Read More

మాజీ మంత్రి చిన్నారెడ్డికి క్యాబినెట్ హోదా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి

వనపర్తి నేటిదాత్రి: మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి కి ప్రభుత్వం క్యాబినెట్ హోదా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష ని గా నియమించింది . గతంలో వనపర్తి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చిన్నారెడ్డికి అవకాశం ఇచ్చిన . లాస్ట్ వరకు చిన్నారెడ్డి కే టికెట్ దక్కుతుందని అందరూ ఊహించారు . కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మెగా రెడ్డికి టికెట్ కేటాయించడంతో మెగా రెడ్డి విజయం సాధించారు…

Read More

అభివృద్ది పనులను ప్రారంభించిన ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి

కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 24 ఏ ఎస్ రావు నగర్ డివిజన్ లో ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి ,మరియు స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేకర్ రెడ్డితో కలిసి సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. ఏ ఎస్ రావు నగర్ హంజిబాబా కమ్యూనిట్టి హల్ దగ్గర సీసీ రోడ్ పనులు, రూ.51 లక్షల వ్యయంతో. శ్రీనివాస్ నగర్ గ్రౌండ్ దగ్గర సీసీ రోడ్ పనులు, రూ.40లక్షల వ్యయంతో. అంజనా క్లాసిక్ ఓక వాలీ స్కూల్…

Read More

అధికారులతో సమావేశం నిర్వహించిన

కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 24 చర్లపల్లి డివిజన్ లో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని డివిజన్ ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదని ముందుగా ఆలోచించి యు జి డి వాటర్ వర్క్స్ జిహెచ్ఎంసి అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బొంతు శ్రీదేవి యాదవ్ మాట్లాడుతూ చర్లపల్లి డివిజన్ పరిధిలోని డెక్కన్ కాలనీ, కుషాయిగూడ , ఓల్డ్ విలేజ్, శ్రీ గణేశ్ కాలనీ, ఐజి కాలనీ, నేతాజీ నగర్…

Read More

నూతన సి సి రోడ్డు పనులను ప్రారంభించిన

ఎమ్మెల్యే, కార్పొరేటర్ కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 24 శ్రీనివాస నగర్ గ్రౌండ్ వద్ద 40 లక్షల వ్యయంతో కూడిన నూతన సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరియు డా.ఏ.ఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు *సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి *, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కాసం మహిపాల్ రెడ్డి, మణమ్మ, బేతాళ…

Read More

వనపర్తి టౌన్ రెండవ ఎస్సైగా రామరాజు

వనపర్తి నేటిదాత్రి; వనపర్తి టౌన్ రెండవ ఎస్సైగా రామరాజు పదవి బాధ్యతలు స్వీకరించారు . ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి . కే రక్షితమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులను గౌరవించి ఫిర్యాదులను స్వీకరించాలని అదేవిధంగా బాధితులకు ధైర్యాన్ని ఇస్తూ విధులు నిర్వహించాలని సూచించారు . దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను పూర్తి చేయాలని ఏ స్ పి ఆదేశించారు

Read More

రూ. 51 లక్షల వ్యయంతో డివిజన్ లో అభివృద్ధి పనులు ప్రారంభం

కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 24 కాప్రా డా.ఏ.ఎస్ రావు నగర్ లో ఓమోజీ బాబా కమ్యూనిటీ హాల్ వద్ద 51 లక్షల వ్యయంతో కూడిన నూతన సి.సి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరియు స్థానిక డా.ఏ.ఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కాసం మహిపాల్…

Read More

ఘనంగా గండి వెంకటేశ్వర స్వామి జాతర

చందుర్తి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి లింగంపేట అటవీ ప్రాంతంలో ప్రత్యేకంగా వెలిసిన శ్రీ గండి వెంకటేశ్వర స్వామి వారి జాతర మహోత్సవం శనివారం రోజున మహా ఘనంగా నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారికి స్వామివారి ఆలయ అర్చకులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు…

Read More
error: Content is protected !!