NETIDHATHRI

వ్యవసాయానికి అధిక దిగుబడుల కోసం సేంద్రీయ కర్బనం తయారీ

మహిళలను అభినందించిన విదేశీ వనిత శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం, గంగిరేణి గూడెం గ్రామంలో ప్రజ్వల్ రైతు ఉత్పత్తి దారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెచ్&డం ప్రాజెక్ట్ కార్యక్రమాలను పరిశీలన చేయడం కొరకై అమెరికాకు చెందిన బీసీఐ ప్రతినిధి కార్న వాతావరణ మార్పు ప్రోగ్రాం కోఆర్డినేటర్ దివ్య గ్రామాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్శన కార్యక్రమంలో మాట్లాడుతూ నిస్సయిత నేలలో సేంద్ర కార్బన్ ఎంతో మంచిదని అమెరికా చెందిన బీసీఐ ప్రతినిధి కార్ని…

Read More

టాలెంట్ టెస్ట్ నిర్వహించిన ఎస్ఎఫ్ఐ నాయకులు

పరకాల నేటిధాత్రి సోమవారం రోజున హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టెన్త్ టాలెంట్ టెస్ట్ శారద స్కూల్, గర్ల్స్ హై స్కూల్ చైతన్య స్కూల్ లల్లో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ మాట్లాడుతూ ఈ టెన్త్ టాలెంట్ టెస్ట్ విద్యార్థుల్లో బోర్డ్ ఎగ్జాం పట్ల ఉ ఉన్న భయాన్ని పోగొట్టడానికి అలాగే వారి సృజనాత్మకతను వెలికితీయడానికి ఉపయోగపడుతుందని కావున విద్యార్థులందరూ నిరంతరం చదువుతూ…

Read More

విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.5 వేల కోట్లు చెల్లించాలి

-సీఎం రేవంత్ రెడ్డికి వేముల మహేందర్ గౌడ్ విజ్ఞప్తి మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఫిబ్రవరి 26 రాష్ట్రంలోని 20 లక్షల మంది ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ, డిగ్రీ చదువుతున్న విద్యార్థుల మొత్తం ఫీజు బకాయిలు రూ. 5 వేల కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత…

Read More

కాంగ్రెస్ పార్టీ జిల్లా దివ్యాంగుల విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నులిగొండ భాస్కర్!!!!

జగిత్యాల నేటి ధాత్రి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎండపల్లి మండలం పాత గూడూరు గ్రామానికి చెందిన,నులిగొండ భాస్కర్ , నియామకం చేయడం జరిగింది ,నేడు జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా దివ్యాంగుల విభాగం ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర టిపిసిసి దివ్యాంగుల విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్య ఈ సందర్భంగా ఒక ప్రకటన లో,తెలిపారు, ఇట్టి నియామకానికి సహకరించిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కి దుదిల్ల…

Read More

వృద్ధురాలికి శస్త్ర చికిత్స చేపించిన అక్షిత ఫౌండేషన్ చైర్మన్

బాలాపూర్,(రంగారెడ్డి జిల్లా) నేటి, ధాత్రి: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం సాయి నగర్ లో నివాసముండే శాంతమ్మ అనారోగ్యం కారణంగా కాలు పూర్తిగా కుళ్ళి పోయింది. శస్త్ర చికిత్స నిమిత్తం డబ్బులు లేక ఆర్థిక పరిస్థితులు బాగా లేక కదలలేని పరిస్థితిలో కుళ్ళిన కాలు నుండి వచ్చే దుర్వాసన తట్టుకోలేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబ సభ్యులు .అక్షిత ఫౌండేషన్ చైర్మన్ సన్నీ కుమార్ రాపాక ను సంప్రదించగా వృద్ధురాలి ఇంటికి వచ్చి వాళ్ళ…

Read More

మెపాకు కొత్తగట్టు శ్రీనివాస్ దిక్సూచి

పరకాల నేటిధాత్రి మెపాకు ఎల్లవేళలా అహర్నిశలు కృషి చేస్తూ, ముదిరాజ్ లకు అండగా ఉంటూ నేనున్నానని భరోసా కల్పిస్తూ,మెపాకు డాక్టర్. కొత్తగట్టు శ్రీనివాస్ ముదిరాజ్ శ్రీరామరక్షాని మెపా సభ్యులు తాళ్ళ రవి ముదిరాజ్,మెపా భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కౌటం రమేష్ ముదిరాజ్ అన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మెపా అంటే విద్య,ఉద్యోగం,సాధికారతే లక్ష్యంగా కృషి చేస్తున్నారని, మెపా అంటే ఏంటో తెలియజేస్తున్నారు డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ ముదిరాజ్ అని వీరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మెపాకు అండదండగా…

Read More

ప్రెస్ క్లబ్ అధ్యక్షు నిగా సీనియర్ విలేకరి అంబటి స్వామి

వనపర్తి నేటిదాత్రి; వనపర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా సీనియర్ విలేకరి అంబటి స్వామి నియామకం అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన విలేకరుల సమస్యలపై నాకు అవగాహన ఉన్నదని డబుల్ బెడ్ రూమ్ లు ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డులు అక్రిడేషన్ కార్డులు దినపత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా లో పనిచేస్తున్న విలేకరులకు ప్రభుత్వం నుండి నుండి ఇప్పించుటకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు * గతంలో వనపర్తి లో శ్రీనివాస పూర్ గ్రామ శివారు సర్వే…

Read More

శ్రీశైలం శ్రీ మల్లికార్జున అన్న సత్రం సంగం డైరెక్టర్ గా ఎస్ ఎల్ ఎన్ రమేష్

వనపర్తి నేటిదాత్రి; వనపర్తి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్. ఎల్. ఎన్. మిడిదొడ్డి రమేష్ . శ్రీ మల్లికార్జున అన్న సత్రం సంఘము. డైరెక్టర్ గా ఉన్నారు . ఈ సందర్భంగా ఆయనకు శ్రీశైలం శ్రీ మల్లికార్జున అన్న సత్ర సంఘం డైరెక్టర్ గా ఉన్న రమేష్ కు రాష్ట్ర వైశ్య మహాసభ ప్రత్యేక ఆహ్వానితులు గోనూరు యాదగిరి గుప్తా జిల్లా ఆర్యవైశ్యుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు .

Read More

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

చందుర్తి, నేటిధాత్రి: రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్ధిళ్ల శ్రీను బాబు జన్మదిన సందర్భంగా పదవ తరగతి విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తు చందుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జడ్పిటిసి నాగం కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులతో పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి బీమ్ రాజ్…

Read More

కరుణ గోపాల్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన మహిళలు యువకులు

నేటిధాత్రి మల్కాజ్గిరి దేశంలో మోడీ పాలనకు ఆకర్షితులై మహిళలు యువత బిజెపిలో చేరుతున్నట్లు బిజెపి నేషనల్ ఇన్చార్జ్ ఉమెన్స్ పాలిటిక్స్ అండ్ రీసెర్చ్ కరుణ గోపాల్ తెలిపారు. శనివారం ఓల్డ్ నేరేడ్మెట్ అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో కరుణ గోపాల్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి నేరేడ్మెట్ ప్రాంతానికి చెందిన దాదాపు 150 మంది మహిళలు యువకులు బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కరుణ గోపాల్ మాట్లాడుతూ దేశంలో మోడీ పరిపాలన కు ఆకర్షితులై స్వచ్ఛందంగా మహిళలు…

Read More

మహాగణంగా సమ్మక్క సారక్క జాతర

చందుర్తి, నేటిధాత్రి: మేడారం సమ్మక్క సారక్క జాతర పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లోని ఏకైక దేవాలయమైన మల్యాల గ్రామంలో గ్రామ శివారులో ఉన్న సమ్మక్క సారలమ్మ దేవాలయంలో శనివారం రోజున ఉదయం ఆలయంలో ఆలయ అర్చకులు కందాలై వెంకటరమణచార్యులు అమ్మవారికి బోనాలు ప్రత్యేక పూజలు అభిషేకం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రెండేళ్లకి ఒకసారి వచ్చే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పురస్కరించుకొని…

Read More

ప్రశాంతంగా ముగిసిన మినీ మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర

మొగుళ్ళ పల్లి నేటి ధాత్రి న్యూస్ ఫిబ్రవరి 24, జయ శంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళ పల్లి మండలం లోని ముల్కల పల్లీ మొగుళ్ళ పల్లి గ్రామల మద్యన కొలువు దిరిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మూడు రోజులపాటు జరిగింది . శనివారం రోజు వరకు జాతర సాగింది, భక్తులు వేల సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని తమ మొక్కులను చెల్లించకు న్నారు భక్తులకు ఏ లాంటి ఇబ్బందులు కలుగ కుండా చేసిన సమ్మక్క సారలమ్మ…

Read More

2008 డీఎస్సీలో సెలెక్ట్ అయిన బీఈడి అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వండి

రాష్ట్ర ప్రభుత్వనీకి టిటిఎఫ్ సంఘం విజ్ఞప్తి టీటీఎఫ్ సంఘం రాష్ట్ర సహాయ అధ్యక్షులు రాములు నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం టౌన్ .ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర సహాయ అధ్యక్షులు భానోత్ రాములు నాయక్ మాట్లాడుతూ 2008 డీఎస్సీలో అర్హత సాధించిన బీఈడీ 1200 మంది అభ్యర్థులను తక్షణమే నియామక ఉత్తర్వులు అందించాలని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరపున విజ్ఞప్తి చేశారు ఈ…

Read More

ఎలక్ట్రిసిటీ స్టోర్ హమాలీలను రెగ్యులర్ చేయాలి

డిప్యూటీ సీఎం కు వినతి నల్లగొండ జిల్లా, నేటి దాత్రి: రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఉన్న ఎలక్ట్రిసిటీ స్టోర్ లలో పనిచేస్తున్న హమాలీలను రెగ్యులర్ చేస్తూ నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ అల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ ) రాష్ట్ర గౌరవాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి కోరారు శనివారం సిపిఎం శాసనసభ పక్ష మాజీ నాయకుడు జూలకంటి రంగారెడ్డి, ఎలక్ట్రిసిటీ స్టోర్ హమాలి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కత్తుల యాదయ్యలతో కలిసి రాష్ట్ర డిప్యూటీ…

Read More

జీళ్లచెరువు వెంకటేశ్వరుని సన్నిధిలో ప్రసాద్ రెడ్డి దంపతుల పూజలు

108 జంటల నడుమ వైభవంగా స్వామి వారి కళ్యాణ వేడుక ఖమ్మం నేటి ధాత్రి కూసుమంచి. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మండలంలోని జీళ్ల చెరువు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, శ్రీ లక్ష్మీ దంపతులు శనివారం హాజరయ్యారు. చెరువు స్వర్ణ ఆధ్వర్యంలో 108 జంటల నడుమ ..ప్రసాద్ రెడ్డి దంపతులు విశేష పూజలు గావించారు. అనంతరం అన్నదానం నిర్వహించగా..సందర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం పీ…

Read More

ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధికి భారీగా నిధులు

నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ఈసీఐఎల్ లో సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి 24 ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ మందుల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గం అభివృద్ధినే లక్ష్యంగా నిధులు కేటాయింపుతో పాటు పనులను చేపడుతున్నట్లుగా తెలిపారు. నియోజకవర్గంలోని జంక్షన్ల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించడం పట్ల హర్షం…

Read More

ముత్తారం సహకార సంఘం చైర్మన్ వైస్ చైర్మన్ లు ఏకగ్రీవ ఎన్నిక

ముత్తారం :- నేటి ధాత్రి ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ దుద్దిల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ముత్తారం మండల సహకార సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ లను కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ముత్తారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా అల్లాడి యాదగిరిరావు, వైస్ చైర్మన్గా ఎలువాక కొమురయ్య ను డైరెక్టర్లు ఎన్నుకున్నారు..అనంతరం సబ్ రిజిస్టర్ చైర్మన్ వైస్ చైర్మన్ ను ఎన్నుకున్నట్లు ప్రకటించారు అనంతరం ఎన్నికైన వారికీ మాజీ…

Read More

నర్సరీని సందర్శించిన డి ఎల్ పి ఓ

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండల ఓడేడు గ్రామంలోని నర్సరీని శనివారం డిఎల్పిఓ శంకర్ పరిశీలించారు.డి ఎల్ పి ఓ మాట్లాడుతూ గ్రామంలో పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని చెప్పారు.గ్రామంలోని నీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో లలిత,ఎంపీఓ వేణుమాధవ్, కార్యదర్శి స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Read More

వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు

కొనరావుపేట,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు , జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ, జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య , సీనియర్ నాయకులు లోక బాపు రెడ్డి , మండల ఎంపీపీ చంద్రయ్య గౌడ్, జెడ్పిటిసి నాగం భూమయ్య, మాజీ జెడ్పీటీసీ కుమార్, నాయకులు గోపు పర్శారాములు,…

Read More

యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా దుద్దిల్ల శ్రీను బాబు జన్మదిన వేడుకలు

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో దుద్దిల్ల శ్రీను బాబు జన్మదిన సందర్భంగా యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బియ్యని శివకుమార్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్, నోట్ బుక్స్, పెన్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ జెడ్పిటిసి నాగినేని జగన్ మోహన్ రావు ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య, మైనార్టీ…

Read More
error: Content is protected !!