
ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చే విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలి
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామర కిరణ్ భూపాలపల్లి నేటిధాత్రి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామర కిరణ్ .అనంతరం మాట్లాడుతూ ఈనెల 28 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలలో అదేవిధంగా మండలాలలో సంబంధించి చదువుకుంటున్న విద్యార్థులకు ఎగ్జామ్ సెంటర్లకు టైం…