NETIDHATHRI

గ్రామ పంచాయితీ పాలకవర్గానికి ఘన సన్మానం

నర్సంపేట,నేటిధాత్రి : తెలంగాణ రాష్ట్రంలో రెండో సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన తరుణంలో సర్పంచులుగా గ్రామ పంచాయితీలలో కొలువుదీరిన పాలకవర్గం పదవీకాలం జనవరి 31 తో ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన మొదలు పెట్టింది ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం.కాగా గత ఐదు సంవత్సరాలుగా గ్రామ పంచాయితీ పరిధిలోని గ్రామాల్లో సేవలు అందించిన సర్పంచులు,ఉప సర్పంచులు,వార్డు సభ్యులకు ఆయా గ్రామ పంచాయితీ కార్యాలయాలలో పంచాయితీ కార్యదర్శులు సన్మాన కార్యక్రమాలు చేపట్టారు.ఈ క్రమంలోనే నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి…

Read More

వాహన తనిఖీల్లో భద్రతపై అవగాహన

-హెల్మెట్ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ధరించాలి -చిట్యాల సిఐ దాసారపు వేణు చందర్, మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఫిబ్రవరి 1 మండల కేంద్రంలోని చౌరస్తాలో గురువారం చిట్యాల సిఐ దాసరపు వేణు చందర్, మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ ల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలను చేపట్టి..వాహనదారులకు భద్రత గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ వేణు చందర్, మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ లు…

Read More

మహబూబాబాద్ ఎంపీగా బలరాం నాయక్ నీ లక్ష ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించాలి

యాదవ హక్కుల పోరాట సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ జక్కుల శ్రీనివాసరావు యాదవ్ హన్మకొండ, నేటిధాత్రి: జక్కుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ కి మహబూబాబాద్ పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని అదేవిధంగా ప్రజల మద్దతు ఉండటం వల్ల భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని మహబూబాబాద్ పార్లమెంటు నుంచి బలరాం నాయక్ కి అవకాశం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారనీ సోమవారం విలేకరుల సమావేశంలో బలరాం నాయక్ అన్నారని శ్రీనివాస్ అన్నారు.గెలుపే లక్ష్యంగా…

Read More

మంచిర్యాలలో బైక్ మెకానిక్ అవగాహన సదస్సు

నేటి ధాత్రి, మంచిర్యాల: ఎఫ్ సి సి క్లచ్ ఇండియా ప్రవేట్ లిమిటెడ్ స్పేర్ పార్ట్స్ కంపెనీ మంచిర్యాల జిల్లా కేంద్రంలో టూ వీలర్ మెకానికులకు ఎఫ్ సి సి కంపెనీ తయారు చేస్తున్న స్పేర్ పార్ట్స్ గురించి ట్రైనింగ్ క్లాస్ ఇప్పించడం జరిగింది. అలాగే జపాన్ లో తయారు చేస్తున్న విడిభాగాలు ఏ విధంగా పనిచేస్తాయి బండికి ఎలా అమర్చాలి వాటి యొక్క నాణ్యత గురించి కంపెనీ ట్రైనర్ యశ్ రావల్, హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్ హిమన్షు…

Read More

అనాధ చిన్నారులకు నిత్యవసర సరుకుల పంపిణీ.

మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ@ ముడా డైరెక్టర్ వై జి.ప్రితమ్. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మాజీ మంత్రివర్యులు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే బి.ఆర్.ఎస్.పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, ఫిబ్రవరి 3 తేదీన పుట్టినరోజు సందర్భంగా, మహబూబ్ నగర్ జిల్లా అప్పన్నపల్లి టచ్ అనాధ ఆశ్రమంలో బియ్యంతో పాటు నిత్యవసర సరుకులను, జడ్చర్ల మాజీ వార్డు సభ్యులు మాజీ మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ @మూఢ డైరెక్టర్…

Read More

మృతురాలి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం

వరంగల్ /గీసుగొండ,నేటిధాత్రి : గీసుకొండ మండలం కొమ్మాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త మరుకాల లింగారెడ్డి తల్లి కొమురమ్మ మరణించగా వారు కాంగ్రెస్ పార్టీకీ చేసిన సేవలను గుర్తుకు చేస్తూ గురువారం అల్లం బాలకిషోర్ రెడ్డి సహకారంతో మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో మృతుని కుటుంబ సభ్యులకు 5 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో అల్లం మర్రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మలపల్లి శ్రీనివాస్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అకుల రుద్ర ప్రసాద్, జిల్లా…

Read More

వేలాడుతున్న వైర్లను సరి చేయని అధికారులు

సొంతంగా రిపేర్లు చేసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న అన్నదాతలు కొత్త మీటర్కు వైర్ కనెక్షన్ కు అదనంగా మూడుపులు ముట్టాల్సిందే స్తంభం ఎక్కాలన్నా చేతులు తడపాల్సిందే చేర్యాల నేటిధాత్రి… ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ప్రతి పనికి ఒక రేటు పలుకుతుంది కొత్త మీటర్ కావాలన్నా దానికి సర్వీస్ వైర్ కనెక్షన్ ఇవ్వాలన్న కరెంటుకు సంబంధించిన రిపేర్లు చేయాలన్న సిబ్బంది చేతులు తడపాల్సిన పరిస్థితి నెలకొంది. ముల్లె ముట్టనిదే ఆఫీసర్ కూడా కుర్చీలోంచి కదలక పోవడం కంప్లైంట్ చేసిన ఫీల్డ్ మీదకు…

Read More

బిజేపిలో కొమురయ్య కుంపటి?

పొరుగు రాష్ట్రం చత్తీస్‌గఢ్ లో కేసులు? తెలంగాణలో అగ్గువకు పొందిన ప్రభుత్వ భూములు? గ్రీన్ ఎనర్జీ పేరిట లేని కంపనీలు? ఇప్పుడు ఆ భూములలో రియలెస్టేట్ వ్యాపారాలు? విద్యా సంస్థలు అధిపతిగా పేరు? ప్రభుత్వాల సఖ్యతలో కొల్లగొట్డిన భూములు? భూములు కాపాడుకునేందుకు రాజకీయాలు? పార్లమెంటు టిక్కెట్ కోసం ప్రయత్నాలు! వ్యతిరేకిస్తున్న కార్యకర్తలు ‌మద్దతిస్తున్న సీనియర్లు. ఒత్తిడి పెంచుతున్న పెద్ద తలకాయలు. ఇంతకీ ఆ కొమురయ్య ఎవరు? అతను పేరు మోసిన కొన్ని విద్యా సంస్థలకు అధిపతి. తప్పు…

Read More

మల్లారెడ్డి తప్ప మరొకరు లేరా?

https://epaper.netidhatri.com/ `మల్లారెడ్డికి మాత్రమే అన్ని రాసిచ్చారా? `మల్కాజిగిరి మల్లారెడ్డికి లీజుకిచ్చారా? `మేడ్చల్‌ సీట్లన్నీ మల్లారెడ్డి కుటుంబానికేనా? ` బిఆర్‌ఎస్‌ నాయకుల ఆగ్రహం. `ఉద్యమ కాలం నుంచి పార్టీ జెండా మోస్తున్న వారు కనిపించడం లేదా? `ఇంత కాలం పార్టీని కాపాడుకుంటూ వచ్చిన వారు వద్దా? `మల్లారెడ్డి ఉద్యమనాయకుడా? `తెలంగాణ సాధనలో పాల్గొన్న చరిత్ర వుందా? `ఉద్యమకారులను దూరం పెట్టాడు. `అనుచరుల చేత కబ్జాలు చేయించాడు. `పార్టీని భ్రష్టు పట్టించాడు. `రానున్న కాలంలో కారులోనే వుంటాడన్న గ్యారెంటీ లేదు….

Read More

గాయపడ్డ వ్యక్తికి ఆర్థిక సహాయం.

చిట్యాల, నేటిధాత్రి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చల్లగరిగ గ్రామానికి చెందిన కోడెపాక రమేష్ కు మాజీ స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన చారి ఆర్థిక సహాయాన్ని పంపించగా దాన్ని బుధవారం రమేష్ కు బీ ఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఇటీవల చల్లగరిగ గ్రామానికి వచ్చిన సమయంలో ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న మధుసూదన చారి రమేష్ ఇంటికి వెళ్లి పరామర్శించి ఓదార్చారు….

Read More

స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన హన్మకొండ ట్రాఫిక్ సి ఐ

హసన్ పర్తి/ నేటి ధాత్రీ హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట సమీపంలోని కెనాల్ దగ్గర హన్మకొండ ట్రాఫిక్ సి ఐ సీతారెడ్డి స్పెషల్ డ్రైవ్ నిర్వచించారు. హెల్మెట్ ధరించని లైసెన్స్ లేని వాహనాలను నంబర్ ప్లేట్ లేని 28 టూ వీలర్లను సీజ్ చేశారు.అనంతరం వాహన దారులకు పలు సూచనలు చేశారు అతి వేగంతో, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తు వాహనాలు నడపవద్దని లైసెన్స్ లు తీసుకొని హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ…

Read More

నేను బి ఎం స్ కార్యకర్తగానే కొనసాగుతాను కదాసి భేమయ్య

నేను బి ఎం స్ కార్యకర్తగానే కొనసాగుతాను కదాసి భేమయ్య తేదీ:-31/01/2024 బుధవారం నాడు నాపై వచ్చినటువంటి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ -BMS యూనియన్ నుండి తొలగిస్తూ వచ్చినటువంటి వార్తలను తీవ్రంగా పరిగణిస్తూ, నాపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా యూనియన్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటూ, కార్మిక సమస్యల పట్ల స్పందిస్తూ యూనియన్ కు పని చేయడం జరిగింది. కానీ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్-BMS యూనియన్…

Read More

అబద్దాపు ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

-అభివృద్ధి పనులను వివరించడంలో కొన్ని చోట్ల విఫలమయ్యాం.. -ప్రతి గ్రామంలో ప్రశాంత్ అన్న అభివృద్ధి కనబడుతుంది.. -వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేద్దాం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బాల్కొండ : రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంలో కొన్ని చోట్ల విఫలమయ్యాం..అబద్దాపు ప్రచారాలతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు..బుధవారం బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం లక్కోరా ఎఎన్ జి ఫంక్షన్ హాల్ లో జరిగిన బిఆర్ఎస్…

Read More

ఇన్స్పెక్టర్ మహేష్ ని మర్యాద పూర్వకముగా కలిసిన

పత్తి కుమార్ కాప్రా నేటి ధాత్రి జనవరి 31 కుషాయిగూడ పోలీస్ స్టేషన్కి నూతనంగా బధిలి పై వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ ని మర్యాద పూర్వకముగా కలిసి బోకే ఇచ్చి శాలువతో సన్మానం చేసిన మేడ్చల్ జిల్లా యస్సీ విభాగం అద్యక్షులు కప్రా డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ పత్తి కుమార్ ఈకార్యక్రమములో కాప్రా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు నాగ శేషు సింగం కిరణ్ పాతకోటి రామలింగం భద్రాగమ నర్సింహ విజయేందర్ పటేల్…

Read More

మహబూబాబాద్ ఎంపీగా బలరాం నాయక్ నీ లక్ష ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించాలి

యాదవ హక్కుల పోరాట సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ జక్కుల శ్రీనివాసరావు యాదవ్ హన్మకొండ, నేటిధాత్రి: జక్కుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ కి మహబూబాబాద్ పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని అదేవిధంగా ప్రజల మద్దతు ఉండటం వల్ల భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని మహబూబాబాద్ పార్లమెంటు నుంచి బలరాం నాయక్ కి అవకాశం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారనీ సోమవారం విలేకరుల సమావేశంలో బలరాం నాయక్ అన్నారని శ్రీనివాస్ అన్నారు.గెలుపే లక్ష్యంగా…

Read More

తహశీల్దార్ కార్యాలయంను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండల తహశీల్దార్ కార్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ప్రఫుల్ దేశాయ్. ఈసందర్భంగా తహశీల్దార్ కార్యాలయంలోని దాస్త్రాలను పరిశీలించారు. ఈకార్యక్రమంలో రామడుగు తాహశీల్దార్ బత్తుల భాస్కర్, కార్యాలయ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

Read More

ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి జనవరి 31, నేటి ధాత్రి ఇన్చార్జి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారె డ్డి జిల్లా బ్రాంచ్ వారు 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని తారకరా మ్ నగర్ లో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతి ధిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంక టేష్ గౌడ్ హాజరై వైద్య శిబిరాన్ని సందర్శించి స్వయంగా వైద్య పరీ క్షలు చేయించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడు తూ బి.పి, షుగర్ వంటి…

Read More

కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షనారసింహ సాలగ్రామమూర్తి….

భక్తుల రాకతో జనసంద్రమైన సాలగ్రామ ఆశ్రమం….. భద్రాచలం నేటిదాత్రి కల్పవృక్ష నారసింహస్వామి లీలలు అమోఘం…. భద్రాచలం: భద్రాద్రి దివ్య క్షేత్రంలో ఎన్నో లీలలు చూపుతున్న సాక్షాత్తు లక్ష్మీనృసింహుడు ప్రసాధించిన కల్ప వృక్ష నారసింహసాల గ్రామ మూర్తిని ప్రతి నిత్యం వందల సంఖ్యలో భక్తులు దర్శించి ముడుపులు చెల్లించి మొక్కులు తీర్చుకుంటున్నారు.ఇక్కడ ముడుపు కడితే ఎటువంటి కోరికైనా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం.మేడారం జాతరకి వెళ్లే భక్తులు సైతం ముందుగా కల్ప వృక్ష నరసింహ సాలగ్రామ మూర్తిని దర్శించి ముడుపులు…

Read More

కలిసి ఉంటే గ్రామ అభివృద్ధి సాధ్యం,

సర్పంచ్, పాలకవర్గానికి ఆత్మీయ సన్మానం, నిజాంపేట (మెదక్) నేటిధాత్రి. అందరూ కలిసికట్టుగా ఉంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని గ్రామ సర్పంచ్ లద్ధ ప్రీతి అన్నారు. మండల పరిధిలోని నందిగామ గ్రామంలో బుధవారం రోజున పాలకవర్గం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పర్చుకున్నామని, తెలంగాణ రాష్ట్రంతో ఏర్పడిన…

Read More

మా సర్పంచ్ పదవి కాలంలో సహకరించిన కొండపాక ప్రజలకు ధన్యవాదములు

వీణవంక,( కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి: ఆవాల అరుంధతి గిరిబాబు మాట్లాడుతూ..ఐదు సంవత్సరాలు సర్పంచ్ పదవి కాలంలో ఉన్న మాకు సహకరించిన కొండపాక గ్రామ ప్రజలకు అవ్వలకు అక్కలకు చెల్లెళ్లకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. అదే విధంగా గ్రామ అభివృద్ధిలో భాగస్వాములైన గ్రామ ఉప, సర్పంచ్ రాజ్ కుమార్ వార్డు సభ్యులు తోడ్పాటు మరువలేనిది అని అన్నారు. ఈ ఐదు సంవత్సరాలలో గ్రామాన్ని ఐదు తరాల ముందుకు పోయే విధంగా అభివృద్ధి చేశామని విషయాన్ని మీతో…

Read More