రజతోత్సవ సభకు తరలిరావాలి. సభను విజయవంతం చేయాలి..చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే.. “నేటిధాత్రి” హనుమకొండ. ఈ నెల 27 న ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ...
NETIDHATHRI
రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ లో గల సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద...
వెంటాడుతున్న ఓటమి భయం మితిమీరిన బుజ్జగింపు రాజకీయాలు మొదటికే మోసం తెస్తాయా? ఆర్జీకర్ ఆస్పత్రి సంఘటన తర్వాత హిందూ ఓటర్లలో స్పష్టమైన మార్పు...
`ఇప్పుడిప్పుడే శాఖల మీద మంత్రులు పట్డు సాధిస్తున్నారు `అధికారులు చెప్పేవి నిజమో కాదో అర్థం చేసుకోగలుగుతున్నారు `ప్రజల కోణంలో మంత్రులు నిర్ణయాలు తీసుకుంటున్నారు...
పేద ప్రజలను అడుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ లక్నేపల్లి గ్రామంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభం...
నిరుపేదల కలను సాకారం చేసిన సీఎం ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం. చిట్యాల, నేటిధాత్రి : చిట్యాల మండలంలోని తిరుమలాపురం గ్రామంలో రాష్ట్ర...
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను అమలు చేయాలి గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి: ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి...
ఘనంగా సన్నబియ్యం పంపిణి కార్యక్రమం గంగారం, నేటిధాత్రి : తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ షాప్ లో...
టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ. జహీరాబాద్. నేటి ధాత్రి: సంగారెడ్డి జిల్లాలో శాసనసభనియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల...
సన్నబియ్యం పేదప్రజలకు ఒకవరం జిల్లా కాంగ్రెస్ నాయకుడు సాయిలి ప్రభాకర్ వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న...
రూ.54 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత నర్సంపేట,నేటిధాత్రి: దుగ్గొండి మండలంలోని రేకంపెల్లి బాధిత కుటుంబానికి రూ.54 వేల 500 విలువగల ముఖ్యమంత్రి...
అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బి.ఎస్.పి జిల్లా అధ్యక్షులు పొన్నం భిక్షపతి గౌడ్ డిమాండ్. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్...
మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుని పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్ జైపూర్,నేటి ధాత్రి: చెన్నూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అనారోగ్యంతో...
సన్నబియ్యం అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పీసీసీ సభ్యులు పెండెం రామానంద్ 23వ వార్డులో సన్నబియ్యం పంపిణీ మొదలు నర్సంపేట,నేటిధాత్రి: ...
ఇచ్చిన మాట తప్పని ప్రభుత్వం కాంగ్రెస్ @. నాడు ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం @ సన్న బియ్యం...
ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ కుమార్ దీపక్ జైపూర్,నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా జైపూర్...
ఎస్సీ వర్గీకరణ తో దళితుల ఐక్యత విచ్ఛిన్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె. నర్సింగ్ శ్రీరాంపూర్,మంచిర్యాల నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన దాడిని ఖండిస్తూ భూమి అమ్మకాన్ని వెంటనే నిలిపివేయాలి లేకుంటే ప్రజా తిరుగుబాటు తప్పదు- తిరుపతి నాయక్ కరీంనగర్,...
సర్వమత సమానత్వం మన దేశం దళిత ముస్లిం ఇఫ్తార్ విందు తిరుపతి(నేటి ధాత్రి) ఏప్రిల్ 01: రంజాన్ పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇఫ్తార్...
లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ జైపూర్,నేటి ధాత్రి: చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి ఆదేశాల మేరకు మంగళవారం జైపూర్...