పూలే జయంతి వేడుకలలో అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ అధికారులు
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం లో
మహాత్మా ఫూలే జియంతి వేడుకలలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ జిల్లా డి పి ఆర్ ఓ అధికారులు పాల్గొన్నారు జిల్లా అదనపు కలెక్టర్ జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆర్డీవో సుబ్రహ్మణ్యం.బీసీ సంక్షేమ శాఖ అధికారి ముజాహిద్ ఖాన్, డీపీ ఆర్ఓ సీతారాం, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్,కౌన్సిలర్లు
, ప్రజా సంఘాల నాయకులు గంధం నాగరాజు తెలంగాణ ఉద్యమ నేత ఉపాధ్యాయులు రాజారాం ప్రకాష్, బండలయ్య, చీర్ల జనార్ధన్ శ్రీనివాసపూర్ మాజీ ఉప సర్పంచ్ ఉమల్ల రాములు, కే వెంకటేష్, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ఇతర కవులు కళాకారులు, ఉపాధ్యాయులు కిరణ్, అధికారులు, , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
