ఆకలి బాధను నిర్మూలించడం మా లక్ష్యం.
మందమర్రి నేటి ధాత్రి :
ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ
గొల్లెం మల్లేష్ నూతన గృహప్రవేశం ఫంక్షన్లో లో మిగిలిన
ఆహారాన్ని పడేయద్దని ముఖ్య ఉద్దేశంతో.
ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ కి సమాచారం ఇవ్వడం జరిగింది….
ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ స్పందించి ఆ మిగిలిన ఆహారాన్ని మందమర్రి బస్టాండ్ దగ్గర నివసిస్తున్న పేదవారికి మరియు మందమర్రి రైల్వే స్టేషన్ ఏరియా లో ఆ ఆహారాన్ని పంపిణీ చేయడం జరిగింది.
అనంతరం అధ్యక్షుడు నది పాట రాజ్ కుమార్ మాట్లాడుతూ.
అలాగే ఏక్కడ ఏ ఆహార పదార్థాలు మిగిలిన మాకు సమాచారం ఇస్తే మేమే వచ్చి తీసుకుపోయి పేదలకు పంచుతామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చరణ్, జవీద్ ,దిలీప్ తదితరులు పాల్గొన్నారు..