రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పూరెళ్ల రత్నాకర్ తండ్రి మల్లయ్య గత మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగినది. ఈసందర్భంగా చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం పార్టీ శ్రేణులతో కలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రఘాడ సానుభూతిని తెలియజేశారు. ఈకార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ జవ్వాజి హరీష్, దేశరాజుపల్లి తాజా మాజీ సర్పంచ్ కోల రమేష్, నేరెళ్ల ఆంజనేయులు, పంజాల శ్రీనివాస్ గౌడ్, రాజశేఖర్, బాలాగౌడ్ తదితరులున్నారు.