ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం
భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ జోన
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో జాతీయ పథక ఆవిష్కరణ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ ఇ. జోన ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయపు అధికారులు సిబ్బంది అందరు పాల్గొన్నారు
