రైతుబంధు వస్తేనే నాటు వేస్తా సారూ

➡️మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో గోడువెల్లబోసుకున్న దళిత రైతు నర్సయ్య ➡️కేసీఆర్ సారు ఉన్నన్ని రోజులు పెట్టుబడికి డోకా లేకుండే ➡️చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం మంగపేట గ్రామానికి చెందిన దళిత రైతు నర్సయ్య ఆవేదన చొప్పదండి నియోజకవర్గములోని కొడిమ్యాల మండలానికి ఓ శుభకార్యానికి వెళ్తున్న కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు *బోయినపల్లి వినోద్ కుమార్* గంగాధర మండల సమీపంలో ఓ పెట్రోల్ బంక్ దగ్గర తన వాహనాన్ని నిలుపగా మంగపేట గ్రామానికి చెందిన…

Read More

ప్రజా పాలనలో తెలంగాణ ఉద్యమ కళాకారులకు న్యాయం చేయాలి

వరంగల్ జిల్లా ఉద్యమ కళాకారుల సంఘం నాయకులు గడ్డం సుధాకర్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రజల ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యమ కళాకారులకు సరైన న్యాయం చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమ కళాకారుల సంఘం గడ్డం సుధాకర్ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో కళాకారుల పాత్ర పాట యొక్క గొప్పతనం ధూంధాం ఉద్యమాన్ని ఊర్రూతలూగించిందని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ఉద్యమ కళాకారులకు మొండి చేయి…

Read More

ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణకు సర్వం సిద్ధం

అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పర్మర్ పింకేశ్ కుమార్ ఐఏఎస్ జనగామ, నేటిధాత్రి:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా సర్వం సిద్ధం చేసినట్లు అదనపు కలెక్టర్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం నెల్లుట్ల గ్రామపంచాయతీ, బచ్చన్నపేట, జనగామ పట్టణంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు, అనంతరం రఘునాథపల్లి మండల కేంద్రం, లింగాల ఘణపురం మండల కేంద్రాలలో జరుగుతున్న సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ,…

Read More

ప్రజా పాలన కార్యక్రమంపై అధికారులకు అవగాహన సదస్సు…

గొల్లపల్లి( జగిత్యాల) నేటి ధాత్రి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో ఈనెల 28 నుండి జనవరి 6 వరకు జరుగు ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ పంచాయితీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు, అంగన్వాడి టీచర్స్, ఐకెపి వివో ఏ లు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లకు ప్రజా పాలన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా పాలనలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి,…

Read More

పాలకుర్తి సోమన్న ఆలయంలో వైభవంగా ”ఆరుద్రోత్సవం”

108 లీటర్ల ఆవు పాలతో ఏకాదశ రుద్రాభిషేకం పాలకుర్తి, నేటిధాత్రి:- పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి (పాలకుర్తి సోమన్న) దేవాలయంలో బుధవారం మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని ”ఆరుద్రోత్సవం” కార్యక్రమం మేళతాళాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల  మధ్య మహా వైభవోపేతంగా జరిగింది. సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు ఏకాదశ రుద్రాభిషేకం 108 లీటర్ల ఆవు పాలతో అభిషేకం, గర్భాలయ దీపోత్సవం, పుష్పాలంకరణ, విశేష నీరాజనములు, మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను…

Read More

ఈరోజు ఉదయం 11:00 గంటలకు శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ సమావేశం

ఈరోజు ఉదయం 11:00 గంటలకు శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆరు (6) గ్యారెం టీలకు సంబందించి అధికారిక సమా వేశం శేరిలింగంపల్లి నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొనడం జరిగింది. కూకట్పల్లి డిసెంబర్ 27 నేటి రాత్రి ఇన్చార్జి అనంతరం సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ.రేవంత్ రెడ్డికి పాలాబిశేకం కార్యక్రమం నిర్వహించబడింది. కావున డివిజన్ అధ్యక్షులు,నాయ కులు,మహిళా సీనియర్ నాయకు లు,యువజన నాయకులు,పార్టీ అభిమానులు,పార్టీ కార్యకర్త లు,కా గ్రెస్పార్టీ…

Read More

ఎనిమిదవ రోజు దినం ముట్టించిన యూత్

గణపురం నేటి ధాత్రి గణపురం కేంద్రంలో ఎర్రమ్మగడ్డ యూత్ అద్వర్యంలో బైరపాకా వెంకటేష్ మరనించి ఇప్పటికి 8 రోజులు అవుతుంధి కావున తోటి మిత్రులు అందరు కలిసి 8 రోజు చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమంలో సామర్ల నాగరాజు మెరుగు ప్రశాంత్ దుప్పటి అంజి జె ప్రశాంత్ ఇంజపెల్లి సోలో మాన్ మెరుగు గణేష్ పెండేలా శ్రీకాంత్ చిలువేరు విద్యాసాగర్ ఇంజపెల్లి రిషి మంద ఢిల్లీ పాల్గొన్నారు

Read More

రాష్ట్ర అనుముల నుండి తరలివచ్చిన పెయింటింగ్ ఆర్టిస్టులు

ఆర్టిస్టులకు న్యాయం జరిగేందుకు తెలంగాణ ఆర్ట్ సొసైటీ:విద్య వెంకట్ కూకట్పల్లి డిసెంబర్ 27 నేటి ధాత్రి ఇంచార్జ్ చిత్రకారుడు అంటేనే చరిత్రకారుడు అని చెప్పవచ్చు.వారి కుంచె నుంచి అద్భుతాలు జాలువారుతాయి.. సజీవంగా మనం చూడలేకపోయిన విషయాలను మన కళ్ళముందుకు తీసుకుని వస్తారు వారు. కడుపు ఆకలితోమలమాలలాడుతున్నా.గుండెల్లో బాధ రగులుతున్నా.. తమ రక్తాన్నే రంగుగా మార్చుకుని అందమైన చిత్రాలను, అక్షరాలను సృష్టిస్తారు.అలాంటి మరుపురాని కళాకారులకు ఏదైనా చేయాలనే తాపత్రయంతో తెలంగాణ ఆర్ సొసైటీ బుధవారం ఆవిర్భ విం చింది.తెలంగాణ…

Read More

మానవత్వాన్ని చాటుకున్న శ్రీనృసింహ సేవా వాహిని…….

భద్రాచలం నేటి ధాత్రి పేదబిడ్డకు పెద్దన్నగా ముందుకొచ్చి వైద్య సహాయం అందించిన డా. కృష్ణ చైతన్య స్వామి……. పరమలించిన మానవత్వం మంటల్లో కాలి గాయాల పాలైన మూగ బిడ్డకు అండగా నిలిచిన నృసింహ సేవా వాహిని…… ఉభయతెలుగు రాష్ట్రాలలో ఆపద అంటే వినిపించే స్వరం నృసింహ సేవా వాహిని ఈరోజు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం బక్క చింతలపల్లి గ్రామానికి చెందిన పసుల. రజిత (11) సంవత్సరాల ఈ పాప పుట్టుమూగ,మాటలు రావు రాష్ట్రo లో గత…

Read More

సిట్టింగులను పక్కనపెట్టండి!

https://epaper.netidhatri.com/ `కొత్తవారికి అవకాశం ఇవ్వండి. `కార్యకర్తల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోండి. `ఆత్మలు ఇతర పార్టీలలో వున్న వారుకూడా వున్నారు. `వడపోత అవసరం. `లేకుంటే ప్రజలు మరింత నిరాశకు లోనౌతారు. `ప్రజలు కేసిఆర్‌ వెంట వున్నారు. `కార్యకర్తలు కోరుకునే అభ్యర్థులను నిలబెట్టండి. `అత్యధిక సీట్లు ఖాయం చేసుకోండి. హైదరాబాద్‌,నేటిధాత్రి: ఇప్పటికైనా తేరుకోండి..జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోండి. కార్యకర్తలు ఏం చెబుతున్నారో వినిపించుకోండి. వారి అభిప్రాయాలు స్వీకరించండి. వారి సూచనలకు విలువ ఇవ్వండి. కనీసం వారు ఏం చెప్పాలనకుంటుంటున్నారో చెప్పనీయండి….

Read More

క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు

డాక్టర్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ జై జవాన్ కాలనీ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ నేటి ధాత్రి డిసెంబర్ 25 ఉప్పల్ నియోజకవర్గ క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మానవుడిలో ప్రేమ ,క్షమగుణం పెంపొందాలి అనే క్రీస్తు ఆలోచన విధానం నిత్యం ఆచరణనియం అని ఆయన చెప్పారు. ప్రేమ,…

Read More

ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తాం

మండల ముఖ్య కార్యకర్తల సమావేశం.. సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.. కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి… ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండలంలోని ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తామని అన్నారు.. కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేసిన కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన…

Read More

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రేడ్డి

శుభాకాంక్షలు తెలియచేసిన పరకాల ఎమ్మెల్యే రేవూరి పరకాల నేటిధాత్రి పరకాల పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో సోమవారం ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సిఎస్ఐ చర్చి పాస్టర్ దైవ సందేశాన్ని అందించారు. యేసు క్రీస్తు జననం గురించి ఈ లోకానికి యేసు సర్వ లోకాన్ని వారి యొక్క పాపాలనుండి విడుదల చేసి రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడని ప్రపంచ శాంతి కోసం ప్రజలను రక్షించడానికి…

Read More

సిఎస్ఐ చర్చ్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు

పరకాల నేటిధాత్రి క్రైస్తవ సోదరులు అత్యంత వైభవంగా జరుపుకునే యేసుక్రీస్తు పుట్టినరోజును పురస్కరించుకొని బి ఆర్ ఎస్ పరకాల పట్టణ కమిటి అధ్వర్యంలో పరకాల పట్టణంలోని క్రైస్తవ సోదరీ, సోదరులకు పరకాల మాజీ శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి పార్టీ పట్టణ కమిటి పక్షాన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచరు.అనంతరం బి ఆర్ ఎస్ నాయకులు సి ఎస్ ఐ మిషన్ చర్చిలో క్రిస్మస్ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పరకాల పట్టణ అద్యక్షులు…

Read More

ముగిసిన జిల్లా స్థాయి షెటిల్ టోర్నమెంట్

ద్వితీయ బహుమతి అందుకున్న గిరి ప్రసాద్ టీం పరకాల నేటిధాత్రి ఫ్రెండ్స్ షెటిల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరంగల్ ఉమ్మడి జిల్లా స్థాయి షెటిల్ టోర్నమెంట్ ముగిశాయి.గత రెండు రోజులుగా నిర్వహించిన షెటిల్ టోర్నమెంట్ లో విజేతలకు ఫ్రెండ్స్ షెటిల్ క్లబ్ అధ్యక్షులు మల్లికార్జున్,అధ్యక్షుడు సంజయ్ శ్రీను,ప్రధాన కార్యదర్శి వేణు బహుమతులు అందజేశారు.మొదటి బహుమతి హుజురాబాద్ టీం శరత్,చంటి రెండవ బహుమతి పరకాల టీం బండారి గిరిప్రసాద్,ఎండి అజ్జు మూడవ బహుమతి పరకాల టీం మారపల్లి రణధీర్,రఘు…

Read More

వనపర్తి లో జిల్లా ఆర్యవైశ్య మహాసభ క్యాలెండర్ ఆవిష్కరణ

వనపర్తి నేటిధాత్రి; వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వనపర్తి జిల్లా ఆర్యవైశ్య మహాసభ క్యాలెండర్ ఆదివారం రాత్రి అమ్మవారి దగ్గర ఉంచి పూజలు చేయించారు అనంతరం జిల్లా ఆర్యవైశ్య మహాసభ క్యాలెండర్ ఆవిష్కరించారు ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రత్యేక ఆహ్వానితులు గోనూరు యాదగిరి గుప్తా జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కల్వ రాజయ్య జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆకుతోట దేవరాజ్ పెబ్బేరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఇటుకూరి బుచ్చయ్య డివిజన్…

Read More

పది దాటినా పంతులు లేడు

మహబూబ్ నగర్ జిల్లా :: నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని కాకర్జల్ తండాలో ప్రాథమిక పాఠశాలలో 25 మంది విద్యార్థులు ఉండగా గురువారం రోజు 18 మంది విద్యార్థులు స్కూల్ కు హాజరయ్యారు 10 దాటిన టీచర్ సమయపాలన పాటించకపోవడంతో ఆ పాఠశాల విద్యార్థులు రోడ్లపై ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారు. నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ వెళ్లి చూడగా ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు రోడు పై ఆడుకుంటున్నారు. ఆ…

Read More

ప్రతిపక్షం ముందు పాలక పక్షం వెలవెల.

https://epaper.netidhatri.com/ `హరీష్‌ రావు ముందు తేలిపోయిన మంత్రులు. `హరీష్‌ రావు చెప్పిన వివరాలకు అసెంబ్లీ అవాక్కు. `ప్రభుత్వ తప్పుడు లెక్కలను కడిగేసిన హరీష్‌ రావు. `అడుగడుగునా హరీష్‌ రావును అడ్డకునేందుకు ఐదుగరు మంత్రుల అవస్థలు. `పొంతన లేని మాటలు చెప్పలేక మంత్రుల తిప్పలు. `ప్రభుత్వ శ్వేతపత్రం తప్పుల కుప్ప అని హరీష్‌ రావు ఎద్దేవా. `కాగ్‌ రిపోర్ట్‌లతో కలిపి వివరిస్తూ ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకున్న హరీష్‌ రావు. `సమాధానం చెప్పుకోలేక పాలకపక్షం చూసిన దిక్కులు. హైదరాబాద్‌,నేటిధాత్రి: ప్రతిపక్షం…

Read More

ప్రగతి భవన్ ముందు కంచె వేసింది, తీసింది కాంగ్రెస్సే..

ఐక్యంగా పని చేశాం.. అద్భుత విజయం సాధించాం.. కార్యకర్తలంతా కేసీఆర్ వెంటే ఉన్నరు..  ప్రజల కోసం నికరంగా ఐదేళ్లు కొట్లాడెటోల్లు కావాలె  ప్రగతి భవన్ ముందు కంచె వేసింది, తీసింది కాంగ్రెస్సే.. నర్మెటలో వినాయక గార్డెన్ లో కృతజ్ఞత సమావేశం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉందని, బీఆర్ఎస్ గెలవాలి..కేసీఆర్ మళ్లీ సీఎం కావాలనే దృఢ సంకల్పంతో కార్యకర్తలంతా ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా ఐక్యంగా పనిచేశారు కాబట్టే మనం అద్బుతమైన…

Read More

వివాహ మహోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్

పరకాల నేటిధాత్రి పరకాల పట్టణంలో శనివారం రోజున మొలుగూరి మమత-రాజ్ కుమార్ నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ.ఈ కార్యక్రమం లో వైస్ చైర్మన్ రేగూరి విజయ పాల్ రెడ్డి, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మడికొండ శ్రీను,నాయకులు సిలువేరు రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Read More
error: Content is protected !!