సమావేశానికి హాజరైన ఎంపీ రవిచంద్ర
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతున్నది.ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పార్లమెంటులో పార్టీ నాయకులు కే.కేశవ రావు, నామ నాగేశ్వర్ రావు,సహచర ఎంపీలతో కలిసి హాజరయ్యారు. సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే. టీ. రామారావు, సిద్ధిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావులు పాల్గొన్నారు.