రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి
సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. వైద్యుల నిర్లక్ష్యంతో మరో పసికందు మృతి.
వీర్నపల్లి మండలం అడవి పదిరకు చెందిన ప్రియాంక అనే గర్భిణీ కి డెలీవరి ఆలస్యం చేయడంతోనే పాప మృతి చెందినట్లు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్యుల నిర్లక్ష్యం వలన రోజుకు ఒకటి ఇలాంటి సంఘటన జరుగుతూనే ఉంటున్నాయి దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తున్న బంధువులు..