జహీరాబాద్ బిసి తాలూకా కమిటీ ఏకం అవుదాం పోరాడుదాం సాధిద్దాం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో బీసీ సంఘాల నాయకులు ఏకధాటికి వచ్చారు బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని స్వాతంత్రం వచ్చినప్పటినుండి ఇప్పటివరకు అగ్రకులాల వారికే అధికారంలో కొనసాగుతున్నారు రాజకీయంలో ముందడుగు వేయకపోవడమే ఇప్పటికైనా ఇప్పటికైనా మనకెందుకు అనుకుంటే సంపన్న వర్గాల అధికారుల బీసీలను అన్నదొక్కారు ఇప్పుడిప్పుడే రాజా అధికారం దిశగా అడుగులు వేసి రాష్ట్ర బీసీ ప్రజలకు చైతన్యమే లక్ష్యంగా బీసీ మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గా లను కలుపుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి పార్టీలకు సంబంధం లేకుండా ఇన్నాళ్లు మన జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ ఓటు ద్వారా సమాధానం చెబుతూ అత్యధిక మెజార్టీతో గెలవడమే మన లక్ష్యం మనమంతా ఏకం అవుదాం పోరాడుదాం సాధిద్దాం
ఈ కార్యక్రమానికి జహీరాబాద్ నియోజకవర్గ బీసీ నాయకులు హుగ్గేల్లి రాములు , పెద్ద గొల్ల నారాయణ, కొండాపురం నరసింహులు, మహమ్మద్ ఇమ్రాన్, బీసీ మైనార్టీ అధ్యక్షులు, రాములు నేత, విశ్వనాధ్ యాదవ్, షికారి గోపాల్ , శ్రీనివాస్,ప్రభు గౌడ్, వడ్డెర శేఖర్ ,దత్తు, సిద్దు అడ్వకేట్, పెద్ద ఎత్తున తదిపర్లు పాల్గొన్నారు.