గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో శుక్రవారం గణపురం పోలీస్ స్టేషన్ లో మహిళ ప్రొబిషనరీ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గైక్వాడ్ అమూల్య శుక్రవారం స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ఆమెను సాదరంగా ఆహ్వానించి పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేసి కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు