వడ్డేపల్లి బండ్ ను పరిశీలించిన వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని…

వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నేడు కాజిపేట 61 వ డివిజన్ ఫాతిమానగర్ లోని వడ్డేపల్లి బండ్ ను పరిశీలించారు. బండ్ చుట్టూ పక్కల తిరిగి పరిసరాలను పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్న పారిష్యుద్ద పనులను గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులపై అసహనం చేసారు. బండ్ చుట్టూ పరిశుబ్రంగా ఉంచాలని, లేకపోతే ఎవరిని ఉపేక్షించేది లేదని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అద్యక్షుడు గజపాక రమేష్, యువజన కాంగ్రెస్ నేషనల్ డెలిగేట్ టి. సాగరిక, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. రమాకాంత్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అంకుష్, నాయిని లక్ష్మా రెడ్డి, తౌటం రవీందర్ లక్ష్మణ్, తిరుపతి, మహమ్మద్ గౌస్ పాషా, మనోహర్, లింగమూర్తి, అభినవ్, రేవతి, రాజిత, అనిత, అనుష తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, జక్కుల రవీందర్ యాదవ్, పోతుల శ్రీమాన్, సయ్యద్ విజయశ్రీ రజాలి, వేముల శ్రీనివాస్,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!