
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ని కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య బిఆర్ఎస్ పార్టీ నాయకులు బండి జగన్ జగత్ మాజీ వార్డు సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు