భుత్వ ఉన్నత పాఠశాలలో వనమహోత్సవం.

భుత్వ ఉన్నత పాఠశాలలో వనమహోత్సవం.

చిట్యాల, నేటిధాత్రి :

 

జడ్పీహెచ్ఎస్ చిట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంఈవో కోడెపాక రఘుపతి మరియు శ్రీరామ్ రఘుపతి ఆధ్వర్యంలో ఘనంగా వనమహోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంఈవో రఘుపతి మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులు విధిగా పాఠశాలలో, గృహాలు, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని తద్వారా ముందు తరాలను కాపాడుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బొమ్మ రాజమౌళి, నీలిమా రెడ్డి , కల్పన,విజయలక్ష్మి, ఉస్మాన్ అలీ, సాంబారు రామనారాయణ, సుజాత, శ్రీనివాస్, శంకర్, ఫిజికల్ డైరెక్టర్ సూధం సాంబమూర్తి, మౌనిక, బుజ్జమ్మ, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version