వాల్మీకి బోయల ఆత్మీయ సమ్మేళనం ‌‌

వనపర్తి నేటిదాత్రి

వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ భవన్ లో గురువారం ఉదయం వాల్మీకి బోయల ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని బిఆర్ఎస్ నేత, మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్ తెలిపారు. భారీ సంఖ్యలో ప్రతి కుటుంబం నుండి హాజరుకావాలని కోరారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి, వనపర్తి అభివృద్ధి ప్రదాత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆత్మీయ సమావేశానికి హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆత్మీయ సమావేశానికి హాజరు కావాలని అయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!