పరకాల నూతన సిఐగా వడ్లూరి క్రాంతికుమార్

పరకాల నేటిధాత్రి
క్రాంతి కుమార్ బాధ్యతలు చేపట్టగా గతంలో పనిచేసిన సీఐ రవిరాజు వరంగల్ కమిషనరేట్కు బదిలీ కాగా ఆత్మకూరు సిఐగా పని చేస్తూ బదిలీల్లో భాగంగా పరకాల పట్టణ సిఐగా వడ్లురి క్రాంతికుమార్ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పరకాల ప్రాంతాన్ని ఎలాంటి అవాంచానియా కార్యకలాపాలు జరగకుండా చూసుకుంటానని ప్రజల సమస్యలకు న్యాయం జరిగేలా చూసుకుంటానని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!