కూకట్పల్లి, ఫిబ్రవరి 22 నేటి ధాత్రి ఇన్చార్జి
కూకట్ పల్లి నియోజకవర్గంలోని బాలాజీ నగర్ డివిజన్లో శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి అమ్మవారి దేవా లయ శంకుస్థాపన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు.అనంతరం హనమా న్ దేవాలయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గొట్టిముక్కల భాస్కర్రావు, ఆలయ ఫౌండర,చైర్మన్ మధుసూదన్ గుప్త, ప్రెసిడెంట్ సంతోష్ గుప్త, ట్రెజరర్ చిట్ట భాస్కర్,ప్రభాకర్,సతీష్,జగ దీష్,బుస్సా శ్రీనివాస్,జగన్, సుబ్బ య్య తదితరులు పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 4లో…..