బిజేపిని విశ్వసించే వాళ్లే లేరు : ఎమ్మెల్సీ పళ్ళ రాజేశ్వర్‌ రెడ్డి

కట్టాతో మునుగోడు నుంచి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి ఓట్లసలే పడవు. మునుగోడును ముంచి కాంట్రాక్టు తెచ్చుకొన్నాడు. మూడేళ్ల నుంచి జనాన్ని గాలికొదిలేశాడు. అదే టిఆర్‌ఎస్‌ గెలిస్తే మునుగోడు అద్దయ్యేది…ప్రగతి పరుగులు పెట్టేది. మిషన్‌ భగీరథ నీళ్లు అందరికన్నా ముందు వచ్చినట్టు, అనేక అభివృద్ధి పనులు జరిగేవి. కాంగ్రెస్‌ పరిస్థితి అందరూ చూస్తున్నదే…. సిఎం కేసిఆర్‌ సభ సూపర్‌ సక్సెస్‌… పెద్ద ఎత్తున ప్రజలొచ్చారు…సిఎం చెప్పింది విన్నారు. నిజానికి ప్రజలు ఎప్పుడో డిసైడ్‌ అయ్యారు. సిఎం…

Read More
error: Content is protected !!