సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన లబ్ధిదారులకు
◆:- శాసనసభ్యులు శ్రీ కోనింటీ మాణిక్ రావు
◆:- డీసీఎంస్ చైర్మన్ శివకుమార్
◆:- మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 6 మంది లబ్ధిదారులకు 12 చెక్కులను గాను ₹5,11,000 విలువ గల చెక్కులను *క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు డీసీఎంస్ చైర్మన్ శివకుమార్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం .గార్లతో కలిసి అందజేయడం జరిగింది.లబ్ధిదారుల వివరాలు:-ఝరాసంగం గ్రామానికి చెందిన సాయంలా లక్షికాంత్ గారికి ₹.60,000, బేగరి లక్ష్మయ్య గారికి ₹.33,000 వనంపల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల మహాదేవ్ గారికి ₹.22,500, & ₹.37,500 మచ్నూర్ గ్రామానికి చెందిన టంటం దశ్రత్ గారికి ₹.17,000 నర్సాపూర్ గ్రామానికి చెందిన భూత్నపిల్లి సిద్దన్న గారికి ₹.33,000 & ₹.12,500
ఈదులపల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల వీరేంద్ర గారికి ₹.60,000 కృష్ణ పూర్ గ్రామానికి చెందిన ఎండి ఇస్మాయిల్ గారికి ₹.60,000 ప్యారవం గ్రామానికి చెందిన బి వెంకటేశం గారికి ₹.60,000 కుప్పనగర్ గ్రామానికి చెందిన గడ్డబాది మైబూబ్ అలీ గారికి ₹.60,000
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నారాయణ, మాజీ కేతకీ ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్, మాజీ సర్పంచ్ లు బస్వరాజ్ పటేల్, శ్రీనివాస్ రెడ్డి, కిషన్,అమిత్ కుమార్, ప్రభు పటేల్, నాయకులు శశి వర్ధన్ రెడ్డి, సంతు పటేల్, నాగన్న, మూసాపటెల్, అసిఫ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు *ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి , డీసీఎంస్ చైర్మన్ శివకుమార్ గారికి,మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం గారికి బిఆర్ఎస్ నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు ..