కూకట్పల్లి, నేటి ధాత్రి త్రి ఇంచార్జ్
యాంకర్:- దృష్టి మలచి బంగారం దొంగతనం చేస్తున్న బానోతుభాస్కర్ అనే దొంగను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు కూకట్పల్లి డివిజన్ ఏసిపి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు.కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.కేపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధి లలిత జ్యువెలరీ షాప్ లో బంగారం కొనుగోలు చేసినట్లే చేసి సేల్స్ను గర్ల్స్ను దృష్టి మరల్చి 28 .405 గ్రాముల బంగారాన్ని దొంగిలించి సుమారు రెండు లక్షల 10 వేల విలువ గల బంగారాన్ని దొంగిలించ డంతో లలిత జ్యువెలరీ షాప్ యాజ మాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు ఏసిపి శ్రీనివాస్ రావు తెలిపారు.