
భయభ్రాంతులకు గురిచేస్తూ, దౌర్జన్యం చేస్తున్నారు
నాకు న్యాయం చేయండి
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో చిట్టి రెడ్డి రజనీకర్ రెడ్డి వాసు అయిన తన భూమి సర్వే నెంబరు 532 బి వైశాల్యం 30 గుంటలు కలదని అట్టి భూమి నేను బతకడానికి వేరే ప్రాంతంలో ఉన్న సమయంలో మా ఊరిలోని రాజిరెడ్డి భూమిని 532 A ను తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో 532 B గా మార్చుకోవడం జరిగింది దాదాపు పది సంవత్సరాలు గడుస్తున్న అడగాడానికి వెళితే నీది ఎక్కడ భూమి నీ భూమి లేదు ఏమీ లేదు వెళ్ళిపో అంటూ దౌర్జన్యం పాల్పడు తున్నారు నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వ్యక్తం చేశారు భూమియొక్క పాస్ పుస్తకము నా దగ్గర ఉన్నది మరియు ఈసి కాస్త పహాని తదితర అన్ని కాగితాలునా వద్ద ఉన్నాయని తెలపడం జరిగింది. ఆర్టీఐ కింద మా నాన్న యొక్క కాస్తాలోఉన్న కాగితం నా దగ్గర ఉంది
కేసులు వాపసు తీసుకోమని దౌర్జన్యం బెదిరింపులు
హనుమకొండలో నివాసం కోసం ఇల్లు కట్టుకోవడం వీళ్ళ పాలిట శాపంగా మారింది. ఏసిపి సుష్మ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ నుంచి అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పినా కూడా వాటిని పట్టించుకోకుండా దౌర్జన్యంగా ఇల్లును కూలగొట్టడం జరిగింది సుమారుగా ఆరు లక్షల నష్టం వాటిల్లింది జరిగింది. మున్సిపా లిటీ పరిధిలోని అన్ని కాగితాలు నాదగ్గర ఉన్నా కూడా దౌర్జన్యం చేసి ఇండ్లు కులకొట్టడం జరిగింది. దీని మీద పరువు నష్టం దావా వేయడం ఖాయం.
మా కుటుంబాన్ని ఆదుకోండి
తండ్రి విక్రయించిన భూమికి పుట్టుకొస్తున్న కుమారుడు మా తాతల కాలం నుండి భూమిపై శిస్తు అధికారం మాకే ఉంది చిట్టి రెడ్డి వీరారెడ్డి కుమారులు చిట్టి రెడ్డి రజనీకర్ రెడ్డి నాకు 532 B తాతల కాలం నుంచి భూమి శిస్తులో ఉంటున్నాం కానీ దౌర్జన్యానికి పాల్పడుతూ కేసులు వాపసు తీసుకోమని బెదిరింపులు గురిచేస్తూ కట్టించిన ఇళ్లను కులగోడుతూ కేసులు వాపస్ తీసుకోమని బెదిరిస్తున్నారు ఆర్టీఐ కింద కేసు వేసి భూమిపై ఉన్న అన్ని ఆధారాలున్న కాగితాలను జమ చేశాను నేను నా తండ్రి యాగు భూమిపై సర్వ హక్కులు నాకే చెందుతాయి కోర్టు ద్వారా నాకే చెందుతుం దని తీర్పు ఇవ్వడం జరిగింది భూమిపై వెళ్లడం జరిగింది మమ్మల్ని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది.
కోర్టు ఆదేశాల ప్రకారం భూమిపై హద్దులు పాతడం
27/ 10/ 2024 రోజున సిమెంట్ దిమ్మలు పాతడం జరిగింది కోర్టు ఆదేశాల ప్రకారం నా భూమి నాకే చెందుతుందని తీర్పు ఇవ్వడం వల్ల నేను పోలీస్ స్టేషన్లో ఎస్సై ను కలిసి భూమిపై వెళ్లి సిమెంట్ దిమ్మలు పాతడం జరిగింది తెల్లారేసరికి వాటిని నాశనం చేయడం జరిగింది ఇప్పటికైనాజిల్లాఅధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని రజనీకాంత్ రెడ్డి అధికారులను కోరారు నాపై దయవుంచి జిల్లా మరియు మండల అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు