MLA Pays Tribute at Memorial Meeting
సంస్మరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే…
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని ఆశ్విన్ కాలనీ లో గల ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యంలో జరిగిన రంజోల్ గ్రామ మాజీ సర్పంచ్ కీ. శె. కొత్త రామ్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొని వారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళాలు అర్పించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ గా కొత్త రామ్ రెడ్డి గారి సేవలు చిరస్మనీయమని, వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నా అన్నారు…..
ఎమ్మెల్యే గారితో పాటుగా సీనియర్ నాయకులు నామ రవికిరణ్,యువ నాయకులు ముర్తుజా, బిఆర్ఎస్వీ నాయకులు ఫయాజ్ తదితరులు ఉన్నారు …
