ప్రత్యేక అధికారికి అభినందనలు తెలిపిన నాయకులు

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)మండలములోని శంభుని పల్లి గ్రామ ప్రత్యేక అధికారి గా బాధ్యతలు స్వీకరించిన ఎంపిడిఓ బాబు కు గురువారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్వపల్లి తిరుపతి పెండ్యాల తిరుపతి రెడ్డి ( డాన్) బిల్లా ప్రభాకరరెడ్డి,దొంగల కృష్ణారెడ్డి, కర్ణకార్, కృష్ణ, రవి, మరియు కార్యకర్తలు పార్టీ అభిమానులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *