కాంగ్రెస్ పార్టీ నుండి బి ఆర్ ఎస్ పార్టీలోకి చేరికల పర్వం.

జడ్పిటిసి, గొర్రెసాగర్ :

చిట్యాల, నేటిధాత్రి :

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కాంగ్రెస్ పార్టీ మండల యువజన నాయకులు నేతుల శివశంకర్ కౌడగని అనిల్ పెసరు విగ్నేష్ మరియు మరియు మరియు యూత్ కార్యకర్తలు 20 మందికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన గండ్ర రమణన్న
కాంగ్రెస్ పార్టీ లో యువతకి గౌరవం లేదని తెలంగాణ పల్లెలు కేసిఆర్ గారితో బాగుపడతాయని మన ప్రియతమా నాయకులు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి , భూపాలపల్లి నీ చాలా అభివృద్ధి చేసారని వారితోనే మన టేకుమట్ల మండలం అభివృద్ధి చెందుతుందని అన్నారు.మేము అందరం కలిసి కట్టుగా పని చేసి రమణ రెడ్డి గారిని గెలిపించి తీరుతామని ప్రతిజ్ఞ చేసిన కార్యకర్తలు..రానున్న ఎన్నికల్లో అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని, భూపాలపల్లి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురావేయడం లక్ష్యంగా పనిచేయాలని కేసిఆర్ గారికి బలాన్ని ఇవ్వాలని కోరారు.
చేరిన వారు..వరికెలా వివేకానంద.
పొలవేణి ఓంకార్.
పెసరు మహేష్.
పొలవేణి రాజేష్
మండల అభిలా.ష్
మండల అభినయ్.
నిమ్మల వంశీ.
పెద్దోజు మల్లికార్జున్.
బందెల శ్రవణ్.
సదా సాయి కృష్ణ.
ఓర్సు కార్తీక్.
మురహరి గణేష్.
తిప్పనవేని ఠాగూర్, సల్పలా రాజు యాదవ్,ఈ కార్యక్రమంలో రామకృష్ణపూర్ గ్రామశాఖ అధ్యక్షులు ఇండ్ల మల్లేష్ మరియు యూత్ అధ్యక్షులు నూనెటి కుమార్ మరియు జిల్లా నాయకులు మామిడి తిరుపతి మరియు టేకుమట్ల ఉపసర్పంచ్ నిమ్మల స్వామి బి ఆర్ ఎస్ యూత్ నాయకులు అక్రమ్ మరియు మచ్చ శ్రీకాంత్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *