వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన చైర్మన్లు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలంలో పాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్ ఎ ఎం సి చైర్మన్ వేముల స్వరూప తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఓబులాపూర్ గండి లచ్చ పేట గ్రామాల్లో వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళారుల భారి నుండి పడకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొందాలని ముఖ్యంగా రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యాలు ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఇట్టి కార్యక్రమంలో మండల తాసిల్దార్ జయంత్ కుమార్ పాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి ఏఎంసి వైస్ చైర్మన్ నేరెళ్లనరసింహం గౌడ్. పాక్స్ డైరెక్టర్లు నక్క నరసయ్య బండి దేవేందర్ యాదవ్.కొమ్మట పరిసయ్య ఆరేపల్లి పాలు దుబాల వెంకటేశం గడిల సురేష్ అనుమల శైలజ గుగ్గిల రాములు ఆడెపు జగన్ రైతులు నాయకులు హమాలీలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *