నిందితులకు తప్పుచేసిన త్వరగా శిక్షలు పడాలి
కోర్టు సిబ్బంది కృషి చేయాలి
అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా
వనపర్తి నేటీదాత్రి .
వనపర్తి జిల్లాలో కోర్టులలో కేసులు పెండింగ్లో ఉంచకుండా నిందితులకు తప్పుచేసిన వారికి త్వరగా శిక్షలు పడేటట్లు కోర్టు సిబ్బంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కృషి చేయాలని అడిషనల్ ఎస్పీ రాజేష్ మీన కోరారు శనివారం నాడు వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ఆదేశాల మేరకు శనివారం నాడు అడిషనల్ పోలీస్ అధికారులు పబ్లిక్ ప్రాసిక్యూటరతో సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో డి సి ఆర్బి డి.ఎస్.పి బాలాజీ నాయక్ ఎస్సై తిరుపతి రెడ్డి ఐటీ కోర్ సిబ్బంది వెంకన్న గౌడ్ గోవింద్ రవీందర్ బాబు జిల్లాలోని పోలీస్ అధికారులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
