తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-29T135842.230.wav?_=1

 

దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ&భవాని భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న

◆:-తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

◆:- -కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ టౌన్ పట్టణంలోని భవానీ మాత దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ&భవాని భజన మండలి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి పాల్గొన్నారు.వారిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.అనంతరం దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ&భవాని భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన చివరి రోజు భజన పోటీలను వీక్షించి భజన పోటీలో నెగ్గిన వారికి బహుమతులు ప్రధానం చేశారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,ఆలయ కమిటీ సభ్యులు,భజన భక్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version