భూపాలపల్లి జిల్లా నుండి హజ్ యాత్రకు నలుగురి ఎంపిక
భూపాలపల్లి నేటిధాత్రి
ఖదీర్ అహ్మద్ – గౌసియా బేగం హనీఫ్ – అమీన బేగం భూపాలపల్లి జిల్లా నుండి ఎంపికైనారు తెలంగాణ హజ్ కమిటీ వరంగల్ జిల్లా అధ్యక్షులు సర్వర్ మోహియోద్దీన్ మొహమ్మద్ మోహియుద్దిన్ సెలెక్ట్ పత్రాలను, మార్గదర్శక బుక్కును అందించడం జరిగింది
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు మొహమ్మద్ ఇర్ఫాన్ జామ మస్జిద్ అబ్బాసియ మజీద్ కమిటీ ఉపాధ్యక్షులు అబ్దుల్ హఫీజ్ మజీద్ మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ సాబీర్ ఖాన్ సయ్యద్ నజీబ్ షాహిద్, నదీమ్ రహీం తదితరులు హజ్ యాత్రకు జిల్లా నుండి సెలెక్ట్ అయిన శుభ సందర్భంగా వారికి పుష్పమాలతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
హజ్ యాత్ర యొక్క మరగదర్శకను అందజేసి వారికి ముందస్తు అభినందనలు తెలిపినారు