Ranks

జనసేన పార్టీలోకి నల్లాని నిర్మల వైసీపీ శ్రేణులుకు మరో షాక్.

జనసేన పార్టీలోకి నల్లాని నిర్మల వైసీపీ శ్రేణులుకు మరో షాక్… తిరుపతి(నేటి ధాత్రి) మే 27: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మంగళంకు సంబంధించి ప్రజాదరణ పొందిన నాయకురాలు నల్లాని నిర్మల ఈ రోజు దాదాపు 100 మంది మహిళ కార్యకర్తలతో ఉమ్మడి జిల్లా జనసేన ఇంచార్జ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఆధ్వర్యంలో గంగాధర నెల్లూరు ఇంచార్జ్ పొన్నా యుగంధర్ సమక్షంలో జనసేన తిరుపతి జిల్లా పార్టీ ఆఫీసులో వందమందితో భారీగా…

Read More
YSRCP leaders

వైకాపా నేతల దాడిలో మృతి చెందిన.

వైకాపా నేతల దాడిలో మృతి చెందిన రామక్రిష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యే లు పుంగనూరు(నేటి ధాత్రి) మార్చి 27:   పుంగనూరు నియోజకవర్గంలోని చండ్రమాకుల పల్లి పంచాయతీ క్రిష్ణపురం గ్రామంలో ఇటీవల వైకాపా నేతల దాడిలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణకు చిత్తూరు ఇన్ చార్జీ మంత్రి రాం ప్రసాద్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి,గురజాల జగన్మోహన్,…

Read More
YSRCP

వైసీపీది యువత పోరు కాదు.. దగా పోరు..!

*వైసీపీది యువత పోరు కాదు.. దగా పోరు.. *తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం పలమనేరు నియోజకవర్గ అధ్యక్షులు మురళి.. పలమనేరు(నేటి ధాత్రి) మార్చి 13: టి ఎన్ ఎస్ ఎఫ్, చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు వి.త్యాగరాజు ఆదేశాల మేరకు ఈరోజు టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పలమనేరులో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది,ఈ సమావేశంలో టిఎన్ఎస్ఎఫ్ పలమనేరు నియోజకవర్గ అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ వైసిపీ యువత పోరు పేరుతో తలపెట్టిన కార్యక్రమం చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు. 2014-…

Read More
error: Content is protected !!