Serving

32 ఏళ్లుగా సేవలు.

32 ఏళ్లుగా సేవలు.. జహీరాబాద్ నేటి ధాత్రి:     ఓవైపు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం నిర్వహిస్తూ.. మరోవైపు కద లలేని స్థితిలో ఉన్న కుమారుడిని కం టికి రెప్పలా కాపాడుతోంది ఓ మాతృ మూర్తి. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కుప్పానగర్కు చెందిన ఈశ్వ రమ్మ, రాములుకు 32 ఏళ్ల క్రితం మనోజ్ కుమార్ జన్మించాడు. పుట్టుకతోనే కదలలేని స్థితిలో ఉన్న కుమారుడికి బాగవుతుం దని నమ్మకంతో పలు ఆస్పత్రులలో సంప్రదించారు. అయినా ప్రయోజనం లేకపోయింది….

Read More
Agricultural

30 ఏళ్ల క్రితం అమ్మిన భూమిపై వారసుల దౌర్జన్యం.

30 ఏళ్ల క్రితం అమ్మిన భూమిపై వారసుల దౌర్జన్యం మందమర్రి నేటి ధాత్రి :       మందమర్రి మండల తుర్కపల్లి గ్రామంలో 30 సంవత్సరాల క్రితం ప్లాటు కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉంటున్న కుటుంబం పై భూమి అమ్మిన వ్యక్తి వారసులు దౌర్జన్యం చేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి భూమి విలువకు అదనంగా డబ్బులు చెల్లించాలంటూ బెదిరిస్తున్నారని బాధిత కుటుంబ యజమాని మేడి శ్రీమతి భర్త స్వామి కొడుకు శ్రావణ్ లు మీడియా ముందు వాపోయారు….

Read More
Kasireddy Surender Reddy

వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ.

వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూములు ఇండ్లు వెంటనే ఇవ్వాలి సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి కరీంనగర్, నేటిధాత్రి:     భారతదేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన ఏకైక పార్టీ సిపిఐ అని, పేద ప్రజల హక్కుల కోసం సమస్యల కోసం ఉద్యమిస్తున్న సిపిఐ పార్టీని రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు గెలిపించాలని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో…

Read More
error: Content is protected !!