
జగన్పై కేసు.. వైసీపీ నేతలకు నోటీసులు.
జగన్పై కేసు.. వైసీపీ నేతలకు నోటీసులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మిర్చియార్డు పర్యటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే పలువురు వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు, జూన్ 24: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan Mohan Reddy) మరో కేసు నమోదు అయ్యింది. జగన్ మిర్చి యార్డ్ పర్యటనపై పోలీసులు కేసు నమోదు…