
కాశీకి వెళుతూ, నలుగురు భక్తుల దుర్మరణం..
కాశీకి వెళుతూ..”నలుగురు భక్తుల దుర్మరణం”..! మృతుల్లో ఇద్దరు భార్యా, భర్తలు మరో ముగ్గురి పరిస్థితి విషమం.. జహీరాబాద్. నేటి ధాత్రి: ప్రయాగ్ రాజ్ లో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీ కొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. సంగారెడ్డి జిల్లా, న్యాల్ కల్ మండలం, మామిడిగి, గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి (46) (ఇరిగేషన్ డి ఈ), భార్య విలాసిని (40),…