చేర్యాల బార్ అసోసియేషన్ ఎన్నికలలో ఆరెళ్ళ వీర మల్లయ్య గెలుపు…

చేర్యాల బార్ అసోసియేషన్ ఎన్నికలలో ఆరెళ్ళ వీర మల్లయ్య గెలుపు

వరుసగా రెండుసార్ల విజయం సాధించిన ఆరెళ్ళ

చేర్యాల నేటిధాత్రి

చేర్యాల కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు కోర్టు ఆవరణ లో జరిగినవి హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో ఆరేళ్ల వీర మల్లయ్య విజయం సాధించారు ఉపాధ్యక్షుడిగా కాటం సురేందర్ ప్రధాన కార్యదర్శిగా మెరుగు రమేష్ ఎన్నిక అయినారు ఎన్నికల అధికారులుగా బి యాదగిరి గౌడ్ ఎన్ . సంతోష్ వ్యవహరించారు ఈ సందర్భంగా ఎన్నికైన అధ్యక్షుడు ఆరెల్లి వీరమల్లయ్య మాట్లాడుతూ నాపై నమ్మకంతో గెలిపించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెగ్యులర్ జడ్జ్ నియామకానికి నేను కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సురేష్ కృష్ణ గుస్క వెంకటేష్ శ్రీధర్ మరియు న్యాయవాదులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version