Awareness program

ప్రపంచక్షయ దినోత్సవం సందర్బంగా.!

ప్రపంచ క్షయ దినోత్సవం సందర్బంగా అవగాహన కార్యక్రమం టీ.బీ నియంత్రణలో అందరూ పాలు పంచుకోవాలి జిల్లాలో పటిష్టంగా కార్యాచరణ అమలు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రపంచ టీ.బీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి):   సిరిసిల్ల జిల్లాలో క్షయ (టీ.బీ.) నియంత్రణలో అందరూ పాలు పంచుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. ప్రపంచ టీ.బీ…

Read More
Culture

మన సంస్కృతిని ప్రపంచానికి చాటిన ఘనత కవితక్కదే.

మన సంస్కృతిని ప్రపంచానికి చాటిన ఘనత కవితక్కదే…. – జాగృతితోనే బతుకమ్మ సంబరాలకు పునర్జీవం – మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ – మంథనిలో ఘనంగా కవితక్క జన్మదిన వేడుకలు మంథని :- నేటి ధాత్రి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచస్థాయిలో చాటిన ఘనత కల్వకుంట్ల కవితక్కకే దక్కుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. మాజీ ఎంపీ,ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకల్లో బాగంగా గురువారం మంథని పట్టణంలోని రాజగృహాలో…

Read More
Womens Day

ఓ మహిళ జగతికి నీవే ఆదారం.

ఓ మహిళ జగతికి నీవే ఆదారం.. సిడి ఆవిష్కరించిన సిఐ. చిట్యాల, నేటిధాత్రి ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాల యంలో శనివారం రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కరించుకొని రచయిత దాసరపు నరేష్ రచించిన జగతికి నీవే ఆధారం సిడి ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి న సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గు మల్లేష్ యాదవ్ చేతుల మీదుగా సిడి ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ…

Read More
Tailors Day

ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా సన్మానాము చేసిన.

ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా సన్మానాము చేసిన అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి నేటిదాత్రి : అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా 28 వ వార్డు వెంగల్ రావు కాలనీ లోని క్లాసిక్ టైలర్ వేణుగోపాలచారి రామాలయం వెనుక కీర్తి టైలర్ నరసింహ లకు ఐక్యవేదిక సభ్యులు, 27,28 వార్డు సభ్యులతో కలిసి ఘనంగా సన్మానం చారు *ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వెంకటేష్, తెలుగుదేశం రాష్ట్ర నాయకులు…

Read More
Scientific knowledge

శాస్త్రీయ జ్ఞానంతోనే ప్రపంచ పురోగతి

శాస్త్రీయ జ్ఞానంతోనే ప్రపంచ పురోగతి బాలాజీ విద్యా సంస్థల కార్యదర్షి డాక్టర్.జి.రాజేశ్వర్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి: శాస్త్రీయ జ్ఞానమే ప్రజా జీవితానికి ఆయువు పట్టని,శాస్త్ర జ్ఞానం లేకపోతే ప్రపంచం ఇంతగా పురోగతిని సాధించేదికాదని బాలాజీ విద్యా సంస్థల కార్యదర్షి డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి అన్నారు.జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా బాలాజీ టెక్నో స్కూల్లో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రతి విషయాన్ని కూడా శాస్త్రీయ దృక్పథంతో చదువుకొని నూతన ఆవిష్కరణలు చేయాలని డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి విద్యార్థులకు…

Read More
error: Content is protected !!