
జీతాల కోసం 4 నెలలుగా ఎదురుచూపులు.
జీతాల కోసం 4 నెలలుగా ఎదురుచూపులు.. ఉపాధి ఫీల్డ్ హామీ అసిస్టెంట్ల పస్తులు! ◆ సుమారు 10.000 మందికి అందని వేతనాలు. ◆ అప్పులతో కుటుంబాలను పోషిస్తున్న సిబ్బంది. ◆ ఏడాదైనా పేస్కేల్ హామీని నెరవేర్చని ప్రభుత్వం. జహీరాబాద్ నేటి ధాత్రి: రాష్ట్ర ఉపాధి హామీ జాయింట్ యాక్షన్ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా ఝరాసంగం పే స్కేల్, పెండింగ్ జీతాలు పరిష్కారం కోసం ఎంపిడిఓ సుధాకర్ గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగినది. ఏపీవో…