ఐలోని మల్లన్నను దర్శించుకున్న గంటా రవికుమార్

రెండోసారి బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన గంటా రవికుమార్ బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్న బిజెపి శ్రేణులు    నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ:- భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులుగా గంట రవికుమార్ రెండవసారి నియమింపబడ్డ సందర్భంగా శనివారం బిజెపి నాయకులతో కలిసి ఐనవోలు మల్లికార్జున స్వామి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది. గంటా రవికుమార్ ఎన్నికను ఆమోదిస్తూ బిజెపి ఐనవోలు మండల అధ్యక్షులు మాదాసు…

Read More

చెన్నూరు వైద్యశాలను సందర్శించిన ఎమ్మెల్యే వివేక్

జైపూర్,నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆకస్మికంగా సందర్శించారు.నియోజకవర్గ పరిధిలో డయోరియా వ్యాధి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం రోజున చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పరిసర ప్రాంతాల పరిస్థితులను పరిశీలించారు. రోగులను పరామర్శించి బాగోగులు అడిగి తెలుసుకొని, వారికి అందుతున్న వైద్యం పట్ల ఆరా తీశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే వైద్యులు,సిబ్బంది…

Read More

మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన సిపిఐ ఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేష్.

భూపాలపల్లి నేటిధాత్రి..   మొగుళ్ళపల్లి ఎస్సీ హాస్టల్ విద్యార్థి వాగు చెక్ డ్యామ్ లో పడి చనిపోయిన విద్యార్థి కుటుంబాన్ని పమర్శించిన సిపిఐ ఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పొన్నం బుచ్చయ్య గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టల్లో చదువుకుంటూ విద్యార్థులు రోజువారిగా బడికి పోతున్నారా లేదా అనేది పర్యవేక్షణ చేయాల్సినటువంటి అధికారులు నిర్లక్ష్యం మూలంగానే సంతోష్ ఇతరులు పిలిస్తే పొలం పనులకు వెళ్లి వాగులో…

Read More
error: Content is protected !!