ఊపిట్టు హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న షేక్ సోహైల్

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-15T124302.531.wav?_=1

 

ఊపిట్టు హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న షేక్ సోహైల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ పట్టణంలోని దస్తగిరి కాలనీలో ఊపిట్టు హోటల్ ప్రారంభం ఉత్సవంలో పాల్గొన్న
షైక్ సోహైల్ తుమ్మనపల్లి గ్రామ యువ మైనారిటీ నాయకులు ఊపిట్టు హోటల్ యజమాని శ్రీకాంత్
రెడ్డి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు ప్రారంభోత్సవానికి వచ్చిన వారికి పూలమాలలు శాలువాలతో సన్మానించిన శ్రీకాంత్ రెడ్డి షేక్ సోహెల్ తో పాటు ప్రతాప్ రెడ్డి మరియు గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఉప్పిట్టు నూతన హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నా..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-6-8.wav?_=2

ఉప్పిట్టు నూతన హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నా

◆:- ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్

◆:- డా౹౹ఏ.చంద్రశేఖర్, మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని దత్తగిరి కాలనీ లోని యువజన కాంగ్రెస్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారి నూతన ఉప్పిట్టు హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మాక్సూద్ అహ్మద్, పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు, మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ఆర్షద్ అలీ,కాంగ్రెస్ నాయకులు మంకలి శభాష్, హుగ్గేలి రాములు,ఖాజా,శుక్లవర్ధన్ రెడ్డి, షాకిర్ అలీ, గౌసోద్దీన్, మొయిజ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నూతన హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-14T153922.273-1.wav?_=3

 

నూతన హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణం లోని దత్తగిరి కాలనీ లో నూతనంగా ఏర్పాటైన ఉప్పిట్టు హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై బిఆర్ఎస్ 14వవార్డ్ అధ్యక్షులు నరేష్ రెడ్డి గారికి ,వారి మిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుత వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించి వారి మనలను పొందాలని, వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చెందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో
మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, మాజి మున్సిపల్ చైర్మన్ తాంజీమ్,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, పాక్స్ చైర్మన్ మచ్చెందర్ ,
మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహియుద్దీన్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,
మాజి కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్,
చిన్న రెడ్డి ,రాజా రమేష్,అమిత్ కుమార్,సత్యం ముదిరాజ్ ,శ్రీనివాస్ ,గణేష్ చంద్రయ్య , దేవిదాస్,
దీపక్ ,రాథోడ్ భీమ్ రావు నాయక్,అక్షయ్ ,
,అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version