
పసుపు రైతులను ఆదుకోవాలి.
పసుపు రైతులను ఆదుకోవాలి.. రైతు ఐక్యవేదిక నాయకుల డిమాండ్ మల్లాపూర్ మార్చి 06 నేటి దాత్రి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద మార్కుపేడ్ ద్వారా పసుపు ను15 వేల కనీస మద్దతు ధర కల్పిస్తూ బోనస్ అందజేయాలని రైతు ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు గురువారం రోజున మల్లాపూర్ మండల కేంద్రంతోపాటు కొత్త ధాం రాజ్ పల్లి గ్రామాల్లోని రైతులను కలిసి మార్చి 11వ తేదీన చేపట్టబోయే మహాధర్న కార్యక్రమం గురించి చర్చించారు.ఈ సందర్భంగా…