Students

విద్యార్థులు అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి

జిల్లా పరిషత్,సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో మండలస్థాయి అవగాహన,శిక్షణ కార్యక్రమం విద్యార్థులు అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి ఆర్డీఓ డాక్టర్.కన్నం నారాయణ పరకాల నేటిధాత్రి మండల పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ మరియు సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉత్తీర్ణత మరియు వ్యక్తిత్వ వికాసం పై ఏర్పాటు చేసిన అవగాహనా మరియు శిక్షణ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ వీరలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ డాక్టర్ కన్నం.నారాయణ హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ…

Read More

పశుసఖి అభివృద్ధిపై.. మహిళలకు శిక్షణ.

భద్రాచలం నేటి ధాత్రి ఐటిసి బంగారు భవిష్యత్ ప్రోగ్రాం ద్వారా జరుగుచున్న పశుసఖి అభివృద్ధి కార్యక్రమం గురించి ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ భద్రాచలం (పిఒ) గారికి గురువారం రోజున వివరించడం జరిగినది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ మరియు గిరిజన గ్రామాల నుండి 100 మంది మహిళలకు రెండు సార్లు గొర్రెలు, మేకలలో వచ్చే వ్యాధులకు వాక్సినేషన్, డేవార్మింగ్, నట్టల నివారణ మందులపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో గొర్రెలు మరియు మేకలలో సీజనల్ వ్యాధులను నివారించడం,…

Read More
error: Content is protected !!