అభివృద్ధి చేస్తా..
ఆదరించండి
నిజాంపేట: నేటి ధాత్రి
అభివృద్ధి చేస్తా ఆదరించి వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని దొంతర బోయిన శ్రీకాంత్ అన్నారు. నిజాంపేట మండలం చల్మెడ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గల్లీలో ఉన్న ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని, ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకాన్ని ప్రజలకు అందేలా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రత్యేకమైన ఎంపి నిధులనుండి గ్రామానికి నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 9 వార్డు సభ్యులు మీ అమూల్యమైన గుర్తును గ్యాస్ పొయ్యి పై వేసి గెలిపించాలని వేడుకున్నారు.
