
ఉగ్రవాదుల చర్యలను పసిగట్టడంలో కేంద్రం విఫలం.
ఉగ్రవాదుల చర్యలను పసిగట్టడంలో కేంద్రం విఫలం మతోన్మాద విధానాలతో లౌకికత్వానికి ప్రమాదం ఎంసిపిఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్ నర్సంపేట/వరంగల్ జిల్లా ప్రతినిధినేటిధాత్రి: దేశంలో ఉగ్రవాదుల పన్నాగాలను పసిగట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందని ఈ క్రమంలోనే పహెల్గాంలో పర్యటకులపై ఉగ్రవాదుల పైశాచిక దాడి జరిగిందని ఎంసిపిఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్ అన్నారు. మంగళవారం భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య)- ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం…