
పహల్గామ్ ఉగ్ర దాడి. రెండు నెలల తర్వాత..
పహల్గామ్ ఉగ్ర దాడి.. రెండు నెలల తర్వాత.. జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే.. Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రవాద దాడి యావత్ భారత్ను ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 22న పహల్గామ్ సమీపంలోని బైసరన్ గడ్డి మైదానంలో ఆహ్లాదంగా గడుపుతున్న పర్యాటకులపై టెర్రరిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు….