ఎంపిడిఓ ను సన్మానించిన కార్యాలయ సిబ్బంది..

ఎంపిడిఓ ను సన్మానించిన కార్యాలయ సిబ్బంది

పరకాల,నేటిధాత్రి

 

పరకాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓగా విధులు నిర్వర్తిస్తున్న రవీందర్ డిప్యూటీ సీఈఓ పదోన్నతి పొందిన సందర్భంగా వారిని శాలువాతో కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవింద్ నవీన్ కుమార్,కార్యాలయ పర్యవేక్షకులు శైలశ్రీ,ఎంజిఎన్ ఆర్ఇజిఎస్ ఏపిఓ ఇందిర,జూనియర్ సహాయకులు ప్రియాంక,టీఏ సుమలత,కంప్యూటర్ ఆపరేటర్ అనిత,కార్యాలయ సిబ్బంది,సుదమల్ల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

ఎంపీడీఓ రవీందర్‌కు శుభాకాంక్షలు

ఎంపిడిఓ కు శుభాకాంక్షలు తెలిపిన నవీన్

పరకాల,నేటిధాత్రి

 

ఎంపీడీఓ గా బాధ్యతలు స్వీకరించిన రవీందర్ ని కార్యాలయ సిబ్బంది మరియు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు నవీన్ కుమార్ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు స్వాగతం తెలిపారు.ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు శైలశ్రీ,ఏఈ శ్రీలత ఈసీ రజనీకాంత్ టైపిస్ట్ మసూద్ అలీ,జూనియర్ సహాయకులు ప్రియాంక, శ్రీలక్ష్మీ,కార్యాలయ సహాయకులు వరుణ్,బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

పిఎసిఎస్,ఎఫ్ ఎస్ సి ఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ…

పిఎసిఎస్,ఎఫ్ ఎస్ సి ఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ

ఆవిష్కరించిన డిసిఓ నీరజ

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

 

ప్రాథమిక సొసైటీ సహకార సంఘాల పిఎసిఎస్ మరియు ఎఫ్ ఎస్ సి ఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం వరంగల్ జిల్లా డిసిఒ నీరజ చేతుల మీదగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల అసోసియేషన్, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మరియు వరంగల్ జిల్లా అధ్యక్షుడు మోడం సురేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ మొగిలి, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకాయల సురేష్, కోశాధికారి రాచమల్ల రమణ చారి, కార్యదర్శి ప్రదీప్, దామోదర్ ,మురళి, ఈగ వెంకటేశ్వర్లు, రవి కిరణ్, రాజు, సోమశేఖర్, మేఘన, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version