
పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం
పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం రాజకీయ నాయకులు పరామర్శ మాకు న్యాయం చేయాలి శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం నేరేడు పల్లె గ్రామానికి చెందిన రాస మల్ల కోమల పురుగుల మందు తాగి ఆత్మయత్నం చేసుకుంది. సుదర్శన్ రేగొండ మండలం తిరుమలగిరి గ్రామం మా మేనకోడలు అగు కోమల గత నాలుగు సంవత్సరాల క్రితం రాయపర్తి మండలం రాయపర్తి గ్రామానికి చెందిన మచ్చ సైదులు కీచ్చి వివాహం జరిపించారు వివాహ సమ యంలో 5…