
బస్సు సౌకర్యం కల్పిం చాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత.
బస్సు సౌకర్యం కల్పిం చాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత ప్రభుత్వ జూనియర్ కళా శాల ప్రిన్సిపాల్ కందగట్ల కోటేష్ శాయంపేట నేటిధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు కళాశాల ప్రిన్సిపాల్ కందగట్ల కోటేష్ అధ్యాపకుల సహా యంతో వినతిపత్రం అంద జేశారు. ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు చదువుకొనుటకు వెళ్లే క్రమంలో తమకు కనీస బస్సు సౌకర్యం లేక ఇబ్బం…