జహీరాబాద్ మున్సిపల్ వార్డు ల రిజర్వేషన్ లు ఖరారు….

జహీరాబాద్ మున్సిపల్ వార్డు ల రిజర్వేషన్ లు ఖరారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ మున్సిపల్ వార్డు ల రిజర్వేషన్ లు ఖరారు General -1,2,3,4,5,9,10,13,14,16,18,22,23,27,30,31,32,37 Sc(G)-19,26 BC(G)-11,12,15,17,25,28,36. BC(w)-21,35,34,29,33,24. SC(w)-20,8.
SC -8,19,20,26. SC -8,19,20,26.
ST(ur)-07 Ur (w)-5,23,18,6,4,32,16,2,,27,30

పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు వీరే

పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు వీరే

# నెక్కొండ, నేటి ధాత్రి:

 

నెక్కొండ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచిగా పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను వెల్లడించిన ఎంపీడీవో యసం లావణ్య. వివరాలు ఇలా ఉన్నాయి
అలంఖానిపేట బీసీ ఉమెన్, చీకటి రమాదేవి, నీలం రాధిక, నాంపల్లి నిరోషా, సూరూం సుజన, బొల్లి కొండ జనరల్ మహిళ, మాలోత్ అరుణ, భాను జ్యోతి, రెడ్యా నాయక్ తండా ఎస్టి ఉమెన్, ఆంగోత్ ఉమా, ఆంగోత్ దేవి, అమీన్ పేట్ ఎస్సీ మెన్ అండ్ ఉమెన్, డెక్క ఎల్లయ్య, డెక్క చంద్రయ్య, పనికర బిసి మేన్ అండ్ వుమెన్, ఓరుగంటి సమ్మయ్య, కొల లక్ష్మణ్, రామన్నకుంట తండా ఎస్ టి ఉమెన్, గూగులొతు రేణుక, భానోత్ శారద, అప్పలరావుపేట జనరల్, ఉడుగుల అశోక్, దొడ్డ సతీష్, రాగం రాజేందర్, తోపనపల్లి జనరల్ ఉమెన్, కన్నబోయిన రజిత, చాగంటి మమత, వెంకటాపురం ఎస్ టి ఉమెన్, జాటోత్ కవిత, జాటోత్ శైలజ, బంజారా పల్లి ఎస్టీ జనరల్, భూక్య రమేష్, బాధావత్ రవి, లావుడియా వాగ్యనాయక్ తండ ఎస్ టి ఉమెన్, భూక్య బాజు, బోడ రాజేశ్వరి, చంద్రుగొండ జనరల్, అనుముల సుప్రజ, బక్కీ కవిత, సంఘని సూరయ్య, గొల్లపల్లి బిసి మెన్ అండ్ వుమెన్, ధొనిక అశోక్, యం కుమారస్వామి, దాసరి సౌమ్య, మూడు తండా ఎస్టీ మెన్ అండ్ వుమెన్, బోడ బాలు, భూక్య రవీందర్, మూడు బాలాజీ, బోడ వీరన్న, దీక్షకుంట ఎస్సీ ఉమెన్, వారణాసి అనిత, కన్జర్ల కమల, జామండ్ల భూలక్ష్మి, మూడుసు రజిత, ముడుసు వినోద, సీతారాంపురం జనరల్, కట్టుకూరి విజయలక్ష్మి, కట్కూరి శేషారెడ్డి, ముదిగొండ జనరల్ మెన్ అండ్ వుమెన్, అనుముల శ్రీధర్ రెడ్డి, తుమ్మల సునీల్, పున్నం రంగారెడ్డి, హరిచంద్ తండా ఎస్టీ వుమెన్ జాటోత్ ఉపేంద్ర, జాటోత్ లలిత, జాటోత్ విజయ, గుండ్రపల్లి జనరల్ ఉమెన్, వల్లెం అరుంధతి, ఇటుకల దీపిక, బోళ్ళ యాదలక్ష్మి, కాస్నా తండా ఎస్సీ మెన్ అండ్ వుమెన్,సిహెచ్ ప్రభాకర్, పానుగంటి అశోక్,పి వెంకన్న, మడిపల్లి జనరల్ వుమెన్, ఆంగోత్ అనూష, తేజావత్ కవిత, నాగారం జనరల్ మహిళ , నాంపల్లి విజయ, పోలేపల్లి మంజుల, ఉండ్రాతి లావణ్య, నెక్కొండ మేజర్ గ్రామపంచాయతీ జనరల్, తాళ్లూరి కృష్ణ ,కొమ్ము రమేష్ యాదవ్ ,తాళ్లూరు లక్ష్మయ్య ,పెండ్యాల హరిప్రసాద్, కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, నెక్కొండ తండా ఎస్టీ మెన్ అండ్ వుమెన్, భానొత్ రవికుమార్, బోడ అనిల్ కుమార్, పత్తిపాక ఎస్టి మెన్ అండ్ వుమెన్, లావుడియా యాకూబ్, లావుడియా సూరయ్య, పెద్ద కొరుపొలు ఎస్సీ మహిళ, చెరుకు మమత, జామాండ్ల పద్మ, మట్ట కీర్తన, మట్ట రేణుక, రెడ్లవాడ జనరల్ మెన్ అండ్ వుమెన్, బండి అఖిల్ ,దగ్గు సంతోష్ కుమార్, దూదిమెట్ల లావణ్య, అజ్మీర మంగ్య తండ ఎస్టీ మెన్ అండ్ ఉమెన్, బానోత్ వెంకన్న, మాలోత్ నరేష్, మాలోత్ వెంకన్న, మాలొత్ శివ లాల్, గొట్లకొండ జనరల్ మెన్ అండ్ వుమెన్, కునుసోత్ వెంకన్న, జాటోత్ బిక్షపతి, భూక్యా జనార్ధన్, సాయి రెడ్డి పల్లి జనరల్ ఉమెన్, మైనేని రత్తమ్మ, బండారుపల్లి వినాయ కుమారి, మహబూబ్ నాయక్ తండ ఎస్ టి ఉమెన్, బానోత్ మంజుల, భానోత్ సుశీల, పిట్ట కాలుబోడు తండా ఎస్టీ మెన్ అండ్ వుమెన్, ధరావత్ సతీష్, బాదావత్ సూర్య, సూరిపల్లి బిసి మహిళ, గడ్డం రజిత, జి కోమల, పి ప్రతిభ, ఎం శారద, ఎస్ ఎల్లమ్మ, చెరువు ముందరి తండా ఎస్టీ మహిళ, కులుసోతి మంగమ్మా, భానోత్ నీలా, కాగా చిన్న కొరుపొలు, వెంకట్ నాయక్ తండ, నక్కలగుట్ట తండా, దేవుని తండా, టేకులకుంట తండా ఈ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైనాయి.

కరకగూడెం మండలం జేఏసీ ఆధ్వర్యంలో విజయవంతంగా జోడా యాత్ర..

కరకగూడెం మండలం జేఏసీ ఆధ్వర్యంలో విజయవంతంగా జోడా యాత్ర

చట్టభద్దత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి

ఆదివాసీ 9 తెగల జేఏసీ రాష్ట్ర చైర్మన్ చుంచు రామకృష్ణ.

 

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ..నేటిధాత్రి…

కరకగూడెం మండలం జేఏసీ ఆధ్వర్యంలో భారీ వర్షాన్ని లెక్కచేయకుండా మండల ఆదివాసీ జేఏసీ యువత ఉత్సాహంగా ఛలో భద్రాచలం ధర్మయుద్ధం బహిరంగ సభ జోడా యాత్రను విజయవంతంగా నిర్వహించారు. ఆదివాసి 9 తెగల రాష్ట్ర చైర్మన్ చుంచు రామకృష్ణ ఏడుళ్ళబయ్యారం క్రాస్ రోడ్ వద్దకు చేరుకోగానే కరకగూడెం మండల జేఏసీ తరఫున ఘన స్వాగతం పలికారు. కలవలనాగారం గ్రామంలో ఆదివాసీ మహిళలు సంప్రదాయ పద్ధతిలో మంగళహారతులు పట్టి, ఆదివాసీ 9 తెగల ఐక్య కార్యనిర్వహణ కమిటీ చైర్మన్ చుంచ రామకృష్ణ, విద్యార్థి సంఘం బట్టు వెంకటేశ్వర్లు లకు బొట్టు పెట్టి, కంకణం కట్టి, కొమరం భీం కు పూలమాలలు వేసి కొమరం భీం జోహార్లు అర్పించారు. అనంతరం చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ. అక్రమంగా వలస వచ్చి ఎస్టీ రిజర్వేషన్ పొందుతు ఆదివాసుల హక్కులను దోచుకునే చట్టభద్దత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ఉద్యమం ఆగదు ఈయొక్క ఆదివాసీ ల ధర్మ యుద్ధం భద్రాచలంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆదివాసీలు అందరూ స్వచ్చందంగా తరలి వచ్చి సభను విజయవంతం చేయాలనీ తెలియజేశారు అనంతరం ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. భట్టుపల్లి గ్రామంలో కొమరం భీం సెంటర్ వద్ద మండల ఉద్యోగ సంఘం నాయకులు తరఫున రామకృష్ణ గారికి పుష్పగుచ్చం సమర్పించారు. అక్కడ కొమరం భీంకు పూలమాలు వేసి కొమరం భీం జోహార్లు అర్పిస్తూ ఆయన ఆశయాలను,ప్రజలకు ఉద్యమ సందేశాన్ని అందించారు. కొర్నవల్లి గ్రామంలో యువత ఆధ్వర్యంలో కొమరం భీం గద్దె వద్ద శాలువా కప్పి చైర్మన్ ని సన్మానించారు.
అనంతరం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, చిరుమల్ల గ్రామంలోని సమ్మక్క సారలమ్మ గద్దె వరకు ర్యాలీగా వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు. అక్కడి ప్రజలను, పెద్దలను, యువతను, అందరినీ ఛలో భద్రాచలం ధర్మ యుద్ధ సభ కు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు.అలాగే బర్లగూడెం, రఘునాథపాలెం, గ్రామాల్లోని సార్లమ్మ, గాదె రాజు, దేవతలను దర్శించి ర్యాలీని విజయవంతంగా కొనసాగించారు.ఈ జోడయాత్రతో కరకగూడెం మండలం ప్రజల్లో ఉత్సాహం, చైతన్యం నింపబడింది. సెప్టెంబర్ 28న జరగబోయే ఛలో భద్రాచలం ధర్మయుద్ధ సభను విజయవంతం చేయాలని అందరూ గట్టిగా సంకల్పించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక (జేఏసీ)అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ, ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ చందా రామకృష్ణ, జేఏసీ నాయకులు కలం సంపత్, మాజీ సర్పంచులు పాయం నరసింహారావు, కొమరం విశ్వనాధం, ఉద్యోగ సంఘాల నాయకులు పోలేబోయిన కృష్ణయ్య, మలకం కుమారస్వామి, పోలేబోయిన మోహనరావు, మైపతి తిరుమలరావు, కొమరం అశోక్,పోలేబోయిన జయబాబు, విద్యార్థి సంఘ నాయకులు పోలేబోయిన స్వామిప్రసాద్, ఇర్ప నాగకృష్ణ, కళ్యాణ్, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version