Special buses

పుణ్యక్షేత్రాలు విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు

పుణ్యక్షేత్రాలు విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు ఇందు డిపో మేనేజర్ భూపాలపల్లి భూపాలపల్లి నేటిధాత్రి   పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఆర్‌టిసి టూర్ ప్యాకేజీలను ప్రజలు వినియోగించుకోవాలని భూపాలపల్లి డిపో మేనేజర్ ఇందు ఒక ప్రకటనలో తెలిపారు భూపాలపల్లి ఆర్టీసి డిపో మేనేజర్ ఇందు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఒక్క రోజులో భూపాలపల్లి నుండి కొమురవెల్లి, కొండ పోచమ్మ వేములవాడ, కొండా గట్టు, ధర్మపురి సందర్మించి రాత్రి భూపాలపల్లికి బస్సు చేరుకుంటుందని. ఒక్కొక్కరికి రానూ- ఫోను చార్జీలు…

Read More
error: Content is protected !!